గోపీచంద్ బ్లాక్ బ‌స్ట‌ర్ `శౌర్యం`కు 15 ఏళ్లు.. అప్ప‌ట్లో ఈ మూవీతో పోటీ ప‌డి ఘోరంగా ఓడిపోయిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన చిత్రాల్లో `శౌర్యం` ఒక‌టి. తాజాగా శౌర్యం విడుద‌లై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా శౌర్యం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను తెలుసుకుందాం. అప్పటివరకు కెమెరామెన్ గా ఉన్న జె. శివకుమార్ ఈ మూవీతో డైరెక్ట‌ర్ గా మారాడు. భవ్య క్రియేషన్స్ బ్యాన‌ర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో గోపీచంద్‌, అనుష్క శెట్టి జంట‌గా న‌టించారు. పూనమ్ […]