మైహోం చేతికి భద్రాద్రి పాలనా పగ్గాలు

తెలంగాణ‌లో తిరుమ‌లలా ప్ర‌సిద్ధి చెందిన భ‌ద్రాద్రి జిల్లా సీతారామ‌చంద్ర‌మూర్తి ఆల‌యం(భ‌ద్రాద్రి ఆల‌యం) పాల‌నా ప‌గ్గాలు త్వ‌ర‌లోనే మై హోం వ్య‌వ‌స్థాప‌కుడు జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావుకు అంద‌నున్నాయ‌ట‌! ఆయ‌న‌ను చిన జీయ‌ర్ స్వామి సిఫార్సు చేశార‌ని, దీనికి సీఎం కేసీఆర్ లాంఛ‌నంగా ఆమోదించార‌ని, త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు వెలువ‌డ నున్నాయ‌ని అంటున్నారు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు రాజ‌కీయంగా రంగు పులుము కుంటుండ‌డం గ‌మ‌నార్హం. ఎంతో మందిని కాద‌ని రామేశ్వ‌ర‌రావుకు ఈ పోస్టు అప్ప‌గించ‌డంపై అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. జూపల్లి […]