కర్నూలు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటి అయిన పత్తికొండ రాజకీయం మారుతోంది. తాజాగా వైసీపీ పత్తికొండ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య తర్వాత ఇక్కడ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. నారాయణరెడ్డి హత్య తర్వాత జగన్ వచ్చే ఎన్నికల్లో ఆయన భార్య శ్రీదేవికి టిక్కెట్టు ఇస్తానని, ఆమె ఇక్కడ నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రకటించారు. జగన్ ప్రకటనతో పత్తికొండలో వైసీపీ తరపున కొత్త వ్యక్తికి చోటు ఇచ్చినట్లయ్యింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టీడీపీ తరపున […]