బీజేపీ-జనసేన కలిసే..సీఎం అభ్యర్ధి ఫిక్స్..బాబుకు చిక్కులు.!

వచ్చే ఎన్నికల్లో బి‌జే‌పి-జనసేన కలిసి పోటీ చేయడం ఖాయం..అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ రెండు పార్టీలతో ఇప్పుడు టి‌డి‌పి కలుస్తుందా? లేదా? అనేది మెయిన్ మేటర్. అయితే ఇక్కడ టి‌డి‌పికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు పరిస్తితి ఉంది. ఎందుకంటే జనసేన ఒక్క పార్టీ తో పొత్తు వల్ల బెనిఫిట్ ఉంటుంది..కానీ బి‌జే‌పితో కలిస్తే..బి‌జే‌పికి ఏపీలో యాంటీ మొత్తం టి‌డి‌పి పై పడుతుంది. అదే సమయంలో బి‌జే‌పికి ఏపీలో బలం లేకపోయిన కేంద్రంలో […]

పశ్చిమ ప్రకాశంపైనే టీడీపీ ఫోకస్… కారణం…!?

తెలుగుదేశం పార్టీ టార్గెట్ ఒకటే… అది రాబోయే ఎన్నికల్లో గెలుపు. ఇందుకోసం ఇప్పటి నుంచే అవకాశం ఉన్న అన్ని మార్గాలను వాడేస్తున్నారు. ఏడాది ముందే మ్యానిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేస్తున్నారు. దీనితో పాటు టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలతో పాటు ఇప్పటి వరకు టీడీపీకి ఎదురు దెబ్బలు తగిలిన నియోజకవర్గాలపై కూడా చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 2009లో నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత టీడీపీ వరుసగా ఓడిన నియోజకవర్గాల్లో ఈసారి ఎలాగైనా […]

టీడీపీలో అసంతృప్తులు… గుర్తింపు కోసం పాట్లు…!

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అధిపత్య పోరు టీడీపీ అధినేతను కలవరపెడుతోంది. ఎలాగైన గెలవాలని ఓ వైపు చంద్రబాబు తాపత్రయ పడుతుంటే… పార్టీ తమకు గుర్తింపు ఇవ్వడం లేదని కొందరు సీనియర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్తానంలో కేవలం కొంతమందికే గుర్తింపు దక్కుతోందని.. పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వారికి గుర్తింపు రావడం లేదనే మాట ఇప్పుడు పెద్దఎత్తున వినిపిస్తోంది. వాస్తవానికి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు పార్టీలో […]

జోగి తిట్ల దండకం..సీటు కోసమా?

రాజకీయాల్లో ఉన్నత పదవులు సాధించాలంటే..ప్రజలకు మెరుగైన సేవ చేయడం..నిత్యం ప్రజల కోసం కష్టపడితే..అలాంటి నేతలకు మంచి మంచి పదవులు వరిస్తాయి. కానీ ఏపీలో అధికార వైసీపీలో అలాంటి పరిస్తితి లేదంటున్నారు విశ్లేషకులు. జగన్‌కు భజన చేయడం..చంద్రబాబు, పవన్‌లని బూతులు తిట్టడం..అప్పుడే నేతలకు ఉన్నత పదవులు వస్తాయని చెబుతున్నారు. ఆ దిశగానే పదవులు కూడా ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు సేవ చేయడం, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడటం లాంటి ఉండవని చెబుతున్నారు. అలా ప్రతిపక్ష నేతలని తిట్టే […]

కుప్పంలో శ్రీకాంత్ దూకుడు..లక్ష రీచ్ అవుతారా?

కుప్పంని సొంతం చేసుకోవాలని వైసీపీ ఎన్ని రకాలుగా రాజకీయం చేస్తుందో చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంపై వైసీపీ ఫోకస్ పెట్టింది. అధికార బలాన్ని ఉపయోగించుకుని అక్కడ బలపడాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో లోకల్ ఎన్నికల్లో గెలిచింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలోనే తిష్ట వేసి..వైసీపీని బలోపేతం చేస్తున్నారు. ఇటు చంద్రబాబు కూడా దూకుడు పెంచారు. కుప్పంలో వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చేయాలని చూస్తున్నారు. వైసీపీ చేస్తున్న […]

బాబు బస్సు యాత్ర..టార్గెట్ అదే.!

గత కొన్ని రోజులుగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు ప్రజల్లో ఉండటం లేదు..కేవలం ఆయన పార్టీ పరమైన కార్యక్రమాలనే చూసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలకు వెళ్ళడం లేదు. గత నెలలో కుప్పంలో మూడు రోజులు పర్యటించారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్లలేరు. పార్టీ పరంగా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు..పార్టీ బలోపేతంపై చర్చలు చేస్తున్నారు. అలాగే ఇంచార్జ్‌లని చోట..కొత్తగా ఇంచార్జ్‌లని నియమిస్తున్నారు. ఇలా పార్టీ పరమైన కార్యక్రమాలే చేస్తూ వచ్చారు. […]

బాబు-పవన్ మరోసారి భేటీ..ఇంకా సెట్ అయినట్లేనా?

టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. ఇటీవల ఎన్డీయే సమావేశానికి వెళ్లొచ్చిన పవన్..పొత్తులపై కామెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పొత్తు ఉంటుందని పవన్ అంటున్నారు. అయితే దీనిపై చంద్రబాబు మాత్రం స్పందించడం లేదు. ఇటు టి‌డి‌పి శ్రేణులు ఏమో పొత్తు వద్దు ఒంటరిగానే బరిలో ఉందామని అంటున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి బాబు-పవన్ భేటీ అవుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఆ ఇద్దరు మూడుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. […]

జగన్ దూకుడు..కానీ అక్కడే తేడా కొడుతుంది.!

ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అధికార వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఇటు సి‌ఎం జగన్ సైతం రంగంలోకి దిగి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. అయితే ఇలా కౌంటర్లు ఇవ్వడం అనేది కరెక్ట్ గానే ఉంది..కానీ ఆ కౌంటర్లు అనేవి ప్రతిపక్ష నేతలని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే పెద్ద మైనస్ అవుతుంది. చంద్రబాబు, పవన్, లోకేష్..ఇలా నేతలు వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తారు. కానీ వైసీపీ నేతలు మాత్రం వారికి కౌంటర్లు ఇచ్చే క్రమంలో వారిని వ్యక్తిగతంగా టార్గెట్ […]

పొత్తులపై టీడీపీ క్లారిటీ ఇదే..కమ్యూనిస్టులతోనే..!

ఏపీలో పొత్తులపై ట్విస్ట్‌లు నడుస్తూనే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో టి‌డి‌పి-బి‌జే‌పి-జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నాయని, జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మూడు పార్టీలు కలుస్తాయని పవన్ అన్నారు. అలాగే సి‌ఎం సీటు ఎన్నికల తర్వాత తేల్చుకుంటామని అన్నారు. ఇలా పవన్ పొత్తులపై మాట్లాడిన నేపథ్యంలో టి‌డి‌పి నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ టి‌డి‌పి శ్రేణులు మాత్రం ఎవరితో ఎలాంటి పొత్తు వద్దని, బి‌జే‌పితో పొత్తు వల్ల నష్టమే తప్ప లాభం లేదని అంటున్నారు. […]