రాజానగరంలో రాజాతో ఈజీ కాదే.!

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అంటూ టి‌డి‌పి అధినేత చంద్రబాబు…రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు వచ్చారు. ఇదే క్రమంలో తాజాగా తూర్పు గోదావరిలో పర్యటించారు. అక్కడ పురుషోత్తపట్నం ప్రాజెక్టుని పరిశీలించారు. అలాగే రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ సభకు అనుకున్న విధంగా జనం రాలేదు. ఇక బాబు యథావిధిగా అదే బోరింగ్ స్పీచ్‌లతో సభ ముగించేశారు. కాకపోతే రాజానగరం […]

ఈసారి అయినా.. సొంత జిల్లాలో చక్రం తిప్పుతారా….!?

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తెలుగుదేశం పార్టీకి ఎలాగైనా సరే పూర్వ వైభవం తీసుకురావాలనేది మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు ప్లాన్. అందుకోసం దాదాపు రెండేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇవే తన చివరి ఎన్నికలు అని కూడా కర్నూలు జిల్లా పర్యటనలో బాబు ప్రకటించారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ఏడాది ముందే అధికారంలో వస్తే అమలు చేసే పథకాల జాబితాను రాజమండ్రి మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. అలాగే పార్టీ నేతలకు ఇప్పటి […]

పోలవరం రాజకీయం..ఎవరు కరెక్ట్?

ఏపీ జీవనాడి పోలవరం..అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ మరింత నష్టపోకూడదని చెప్పి..కేంద్ర ప్రభుత్వమే పోలవరం కట్టిస్తామని చెప్పింది..అలాగే జాతీయ హోదా ఇచ్చింది. అయితే కేంద్ర పరిధిలో ఉంటే పోలవరం పూర్తి అయ్యేదో ఏమో గాని..దాన్ని కావాలని టి‌డి‌పి హయంలో చంద్రబాబు తామే నిర్మిస్తామని తీసుకున్నారు. 2018లోనే పూర్తి చేస్తామని హడావిడి చేశారు. కానీ అది పూర్తి కాలేదు. ఇక తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సైతం. అడపాదడపా పోలవరం పూర్తి […]

కృష్ణాలో టీడీపీ-జనసేన సీట్ల పంచాయితీ..వైసీపీకి మేలే.!

టి‌డి‌పి-జనసేన మధ్య అధికారికంగా పొత్తు ఫిక్స్ కాలేదు..కానీ అనధికారికంగా మాత్రం పొత్తు ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. రెండు పార్టీలు ఒకే లైన్ లో వెళుతున్నాయి. చంద్రబాబు-పవన్ మంచి అండర్‌స్టాండింగ్‌తో ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే తెలుస్తోంది. అందుకే అప్పుడే సీట్ల గురించి కూడా చర్చలు నడిచిపోతున్నాయి. ఇప్పటికే పలు సీట్ల కోసం అటు టి‌డి‌పి, ఇటు జనసేన నేతలు పట్టు పడుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో సీట్ల కోసం అప్పుడే పోటీ […]

గుడివాడ కోసం మరో కొత్త పేరు… టీడీపీలో నేతలే లేరా…?

గుడివాడ నియోజకవర్గం… తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నియోజకవర్గం. అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాంటి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. 2004లో టీడీపీ తరఫున తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన నాని… తర్వాత 2009లో కూడా టీడీపీ టికెట్‌పై గెలిచారు. ఆ తర్వాత 2012లో వైసీపీలో చేరారు. ఉప ఎన్నికతో కలిపి ఇప్పటి వరకు వరుసగా 5 […]

టీడీపీలో భయపడుతున్న నేతలు… కారణం అదేనా….!

తెలుగుదేశం పార్టీలో నేతలంతా ఇప్పుడు భయపడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే గజగజ వణికిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం… అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు… అలాగే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే సందేశాలు. నిజమే. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యమంటున్నారు చంద్రబాబు. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అందుకు తగినట్లుగానే కార్యాచరణ రూపొందిస్తున్నారు. నేతలంతా నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశిస్తున్నారు. అందుకు అవసరమైన చర్యలను, కార్యక్రమాలను కూడా […]

ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు సాధ్యమేనా…!

తెలుగుదేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాలు అందని ద్రాక్షాగానే మిగిలిపోయాయి. 2009లో నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత ఏర్పడిన కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు టీడీపీ గెలిచిందే లేదు. టీడీపీ అధినేత ఎన్ని ప్రయోగాలు చేసినా సరే… అక్కడ మాత్రం పసుపు జెండా ఎగరడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గతంలో ఈ నియోజకవర్గాల్లో చక్రం తిప్పిన నేతలే ఇప్పుడు గ్రూపు రాజకీయాలకు […]

రాజమండ్రికి బాబు-జగన్..వేడెక్కిన గోదావరి రాజకీయం.!

ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఏపీలో ప్రధాన పార్టీలు ప్రజలకు చేరువయ్యేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధాన పార్టీల అధినేతలు జనంలోకి వెళుతున్నారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు జనంలో తిరుగుతున్నారు. అటు పవన్ మూడో విడత వారాహి యాత్ర మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు పర్యటిస్తున్నారు. ఇప్పటికే సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రాజెక్టులని పరిశీలించి..పలు బహిరంగ సభల్లో ప్రసంగించిన బాబు..తాజాగా ఏలూరుకు చేరుకున్నారు. ఇక సోమవారం చింతలపూడి, పట్టిసీమ […]

లోకేశ్‌ను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు… అదేలా..!

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో మొదలైన పాదయాత్ర… చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పూర్తి చేసుకుని గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. 2,300 పైగా పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్… అధికార పార్టీ నేతలపై ప్రతి చోట అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తొలి నాళ్లల్లో అంతగా గుర్తింపు రానప్పటికీ… […]