ఏపీకి వరప్రదాయిని అని తెలుగు దేశం నాయకులు, సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనుక ఉన్న గుట్టు రట్టు అయింది. ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తామేనని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై మరో మెలిక పెట్టింది. ప్రత్యేకహోదా విషయంలో మాట మార్చిన ట్టుగానే ఇప్పుడు పోలవరం గురించి కూడా మాట మార్చింది. ప్రాజెక్టుకు నిధుల లోటు లేకుండా చేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై యూ టర్న్ తీసుకుంది. 2019లోగా […]