చంద్ర‌బాబు ఆ నిజం తెలుసుకునేందుకే అక్క‌డ‌కు వెళ్లారా..!

“త‌త్వం బోధ‌ప‌డుతోంది. ప‌రిస్థితి ఏమాత్రం మునుప‌టిలాగా లేదు. అంత‌క‌న్నా ముదిరిపోయింది. ఊహిం చని విధంగా వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఈ ప‌రిణామాలు పార్టీపై తీవ్ర ప్ర‌భావం చూపించ‌క‌పోవు. అందుకే అంద రూ క‌ల‌సి ప‌నిచేయండి!“ ఇదీ.. అంత‌ర్గ‌త స‌మావేశంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ నాయ‌కుల‌కు తేల్చి చెప్పిన సంగ‌తి! అయితే.. అంద‌రూ కూడా.. ఆయ‌న ముందు త‌ల‌లాడించారు. పార్టీని గాడిలో పెడ‌తామ‌న్నారు. కానీ, ఆయ‌న చంద్ర‌బాబు అలా క‌ర్నూలు నుంచి అడుగు బ‌య‌ట పెట్టారో […]