బై.. బై.. అంటున్న కోహ్లీ.. ఎంట్రీ ఇవ్వనున్న రోహిత్ శర్మ..?

విరాట్ కోహ్లీ.. ధోనీ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని టీమ్ ను ముందుకు నడిపిస్తున్న కెప్టెన్ గా మంచి గుర్తింపు పొందాడు.. ఇకపోతే ధోనీ కూడా ఎవరికీ తెలియకుండా కెప్టెన్సీ పదవికి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ కూడా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం తర్వాత నెలలో అనగా అక్టోబర్ నెలలో జరిగే టి20 వరల్డ్ కప్ తర్వాత టి20 కెప్టెన్సీ పదవికి విరాట్ కోహ్లీ గుడ్ […]