భారత్లో బుల్లెట్ ట్రైన్ వస్తోంది. త్వరలోనే ఈ ట్రైన్ పట్టాల మీదకి కూడా ఎక్కబోతోంది. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కావడం, అది కూడా ప్రముఖ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్) దక్కించుకోవడం ఒక పక్క ఆనందం కలిగిస్తోంది. రూ.1.1 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును జపాన్ సాయంతో పూర్తి చేయనున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్- మహారాష్ట్రలోని ముంబైల మధ్య ఈ ట్రైన్ పరగులు పెట్టనుంది. దీనికి సంబంధించిన శంకుస్థాపన కూడా గురువారం అహ్మదాబాద్లో […]