`బ్రో`.. జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తమిళంలో మంచి విజయం సాధించిన `వినోదయ సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ, అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. బ్రో సినిమాకు మిక్స్డ్ టాక్ లభించింది. అయితే టాక్ […]