పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం `బ్రో`. కోలీవుడ్ దర్శకనటుడు సముద్రఖని ఈ మూవీని తెరకెక్కించాడు. తమిళంలో మంచి విజయం సాధించిన `వినోదయ సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. నిన్న అట్టహాసంగా విడుదలైంది. ఈ సినిమాకు ఎక్కువ శాతం పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చేసింది. అలాగే మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ […]