రాష్ట్రంలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్యవహారంతో పాలిటిక్స్ అన్నీ ఒక్కసారిగా బ్రాహ్మణుల చుట్టూ చేరిపోయాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఐవైఆర్ను తొలగించడాన్ని తీవ్రస్థాయిలో తప్పుపడుతున్న విపక్షం వైసీపీ.. ఈ విషయానికి కాస్త పొలిటికల్ కలరింగ్ ఇచ్చి బెనిఫిట్ పొందేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. మరోపక్క, చంద్రబాబుపై పీకల్లోతు ఆగ్రహంతో ఉన్న కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా ఇప్పుడు బ్రాహ్మణులను సెంట్రిక్గా తీసుకుని కామెంట్లు చేశారు. 2019లో బ్రాహ్మణులు అంతా ఏకమై బాబుకు […]