సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంతి కిషన్ రెడ్డి ఇటీవల కాలంలో సైలెంట్గా ఉండిపోయారు. రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ఆయన టీఆర్ఎస్పై విమర్శలు పెద్దగా చేయడం లేదు. గతంలో అయితే టీఆర్ఎస్ పార్టీని నిరంతరం టార్గెట్ చేసే కిషన్ రెడ్డి ఇప్పుడెందుకిలా మౌనంగా ఉండిపోతున్నారని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు. అయితే ఆయన మౌనం వెనుక కేంద్రం పెద్దలు ఉన్నారని, కావాలనే ఆయనను సైలెంట్గా ఉండాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. అందుకే కిషన్ రెడ్డి కేవలం తన శాఖాపరమైన […]
Tag: bjp
రైతులపై దూసుకు వెళ్ళిన కారు.. బిజెపి నేతల అరాచకం.. వీడియో వైరల్..!
దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారిన వీడియో ఇదే. యూపీలోని లఖింపర్ ఖేరి అరాచకాన్ని ఇంతవరకు కేవలం విన్నాము అందుకు సంబంధించిన వీడియో తాజాగా ఇప్పుడు బయటికి వచ్చి వైరల్గా మారుతుంది. ఇక తమ దారిన తాము నడుచుకుంటూ వెళుతున్న రైతులపై ఏమాత్రం కనికరం లేకుండా వాహనంతో దేశం ముందుకు వెళ్లిన బిజెపి నేతల అరాచకం ఏ స్థాయిలో ఉందో ఈ వీడియోలో కనిపిస్తోంది. అధికారంలో ఉన్నంత మాత్రాన మనుషుల ప్రాణం వీరికి లెక్కలేనంత స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. […]
మోదీ బర్త్డే.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ పవన్ స్పెషల్ విషెస్!
భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బర్త్డే నేడు. ఈ రోజుతో మోదీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని, 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రధానిగా అనేక రికార్డులను బద్దలు కొట్టిన మోదీ పుట్టిన రోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు సోసల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మోదీకి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ స్పెసల్గా బర్త్డే విషెస్ […]
కమలాన్ని కలవరపెడుతున్న కేసీఆర్!
ప్రేమిస్తే పోయేదేం లేదు.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.. ఈ సినిమా డైలాగ్ గుర్తుందా.. మిర్చి సినిమాలో ప్రభాస్ చెబుతాడు. ఇపుడు రాజకీయాల్లో ఈ డైలాగ్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నట్టున్నాడు. అదీ ఎందుకంటే.. కమలంపార్టీని తెలంగాణలో కలవరపెట్టేందుకే.. ఈనెల మొదటి వారంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వారం రోజులు ఉండి మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర పెద్దలను కలిసి వచ్చారు. పనిలోపనిగా యాదాద్రి ఆలయ మహోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.. తప్పకుండా వస్తానని […]
గలాట.. గల్లీల్లోనే.. ఢిల్లీలో కాదు
తెలంగాణ సీఎం కేసీఆర్ ను జైలుకు పంపుతాం.. ఆయన అవినీతికి హద్దు లేకుండా పోయింది.. రాష్ట్రాన్ని కల్వకుంట కుటుంబం దోచుకుంటోంది.. అని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ గొంతెత్తుతూ ఉంటాడు. రెండు వారాలుగా ఆయన రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేస్తున్నాడు. ఎప్పుడు.. ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ అవినీతి గురించే మాట్లాడతాడు. ప్రగతి భవన్ నుంచి జైలుకు పంపుతామని గట్టిగా చెబుతాడు. అయితే బండి సంజయ్ గట్టిగా చెబుతున్నా.. అధిష్టానం మాత్రం ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవడం లేదని […]
సీఎం సంచలన నిర్ణయం.. రాజీనామా వైపు అడుగులు..?
గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని సంచల నిర్ణయాన్ని తీసుకున్నాడు.ఈ రోజున తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు గా తెలియజేశారు.ఇక 5 సంవత్సరాలు గా.. ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ రూపాన్ని అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మిగిలి ఉండగానే ఈ పదవిని వదులుకున్నారు.తన రాజీనామా పదవిని గవర్నర్ కు సమర్పించారు. ఇక గుజరాత్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని సీఎం పదవి నుండి తప్పించుకున్నట్లు శనివారం ప్రకటించారు.. వచ్చే సంవత్సరం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న […]
సెప్టెంబర్ 17న తెలంగాణలో పొలిటికల్ హీట్..!
ఈనెల 17న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకోనుంది. ఆ రోజు జాతీయ మీడియా సైతం రాష్ట్రం వైపు చూడనుంది. అసలు ఆ రోజు ఏం జరుగబోతోందంటే.. దేశంలో ప్రధాన జాతీయ పార్టీ నాయకులైన ఇద్దరు అగ్ర నేతలు 17న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పార్టీలో జోష్ నింపనున్నారు. బీజేపీలో నెంబర్ 2, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అనధికార అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ […]
17న అమిత్ షా షో.. పార్టీకి కలిసి వచ్చేనా..?
టీబీజేపీ చీఫ్ పాదయాత్రలో బుల్లెట్ లా దూసుకుపోన్నాడు. ప్రచారం వచ్చినా.. రాకపోయినా.. ప్రసంగాలు మీడియాలో అంతంత మాత్రంగా కనిపిస్తున్నా జోరు తగ్గడం లేదు. కార్యకర్తల మద్దతుతో, అధిష్టానం ఆశీస్సులతో ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్రంలో ఉత్సాహంగా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి, పార్టీ అగ్ర నేత అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు అనే వార్త బండిలో మరింత జోష్ నింపింది. ఈనెల 17న బీజేపీ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవానికి అమిత్ […]
లీడర్స్ ఫ్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ ..కమలంలో మరో గ్రూప్..
తెలంగాణ బీజేపీలో మరో కొత్త గ్రూపు క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రెండు, మూడు గ్రూపులు రాజకీయాలు నడిపిస్తుండటంతో సరికొత్తగా మరొకటి తయారైందని తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన వారితో ఈ గ్రూపు ఏర్పాటైనట్లు సమాచారం. టీ.బీజేపీలో గ్రూపు రాజకీయాలతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. బండి సంజయ్ గత సంవత్సరం పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న తరువాత గ్రూపులో పెరిగిపోయాయి. అయితే బీజేపీలో వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు బండికే మద్దతు తెలిపారు. […]