ప్రస్తుతం ఏపీలో టీడీపీతో అధికారం పంచుకున్న బీజేపీ నేతలు 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రథసారథి.. అమిత్ షా.. నిన్న ఏపీలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. అయితే, ఇక్కడ ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీతో పొత్తు వద్దంటూ పలువురు నేతలు, కార్యకర్తలు షా సభలో, బయటా కూడా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. టీడీపీని వదిలేద్దాం అని షాకు చెప్పకనే చెప్పారు. విజయవాడలో గురువారం కార్యక్రమం ప్రారంభమైన […]