బీజేపీలో సోముకు ఎస‌రు పెడుతున్న స‌త్తెన్న‌…?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చెప్ప‌డం క‌ష్టం. ప‌క్క‌నే ఉన్న నేత‌లు ఎస‌రు పెట్టిన సంద ర్భాలు చాలానే ఉన్నాయి. వైసీపీలో జ‌గ‌న్‌తో క‌లిసి మెలిసిన తిరిగిన క‌ర్నూలుకు చెందిన రెడ్డి నాయ‌కుడు టీడీపీలోకి వెళ్లి.. విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించిన సంద‌ర్భాలు తెలిసిందే. సో.. పార్టీ ఏదైనా.. నాయ‌కుల ల‌క్ష‌ణం.. రాజ‌కీయ ల‌క్ష‌ణం.. అంతా వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నం.. ప‌ద‌వులే! ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ ఇదే త‌ర‌హా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌త […]