తెలుగు దేశం పార్టీ విషయంలో రాష్ట్ర బీజేపీ అనుసరిస్తున్న వైఖరి స్పష్టంగానే ఉంది. ఇక్కడి నాయకు లు.. టీడీపీని ససేమిరా ఒప్పుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో తాము జనసేనతోనే కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారు. నిజానికి ఇలా చేసుకునే గత ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయా మనే వాదన బీజేపీలో ఉంది. ఈ పరిస్థితిని అధిగమించి.. బయటకు వచ్చేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని.. కొందరు చెబుతున్నారు. ఇక, బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము మాత్రం.. […]