టీడీపీ-బీజేపీ క‌లిసి ఉంటే లాభం.. విడిపోతే న‌ష్టం

`క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం` ఇప్పుడు ఈ సూత్రం బీజేపీకి క‌రెక్ట్‌గా న‌ప్పుతుంది. ముఖ్యంగా ఏపీలో ఇది మ‌రింత సూట‌వుతుంది. టీడీపీతో ఎప్పుడుప్పుడు విడిపోయి.. సొంతంగా ఎద‌గాలని ఆ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు ఉత్సాహంగా ఉన్నారు. కానీ విడిపోతే లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువగా జ‌ర‌గ‌వ‌చ్చ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. బీజేపీ మూడేళ్ల‌ ప‌రిపాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మోడీపై పొగ‌డ్త‌ల వ‌ర్షాన్ని కురిపించారు. ఏపీ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నార‌న్నారు. ఈ […]