కర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరు పోటాచేయాలనే అంశంపై టీడీపీలో తీవ్ర తర్జజభర్జనలు కొనసాగుతున్నాయి. సీటు మాకు కేటాయించాలంటే మాకు కేటాయించాలని అటు శిల్పా, ఇటు భూమా వర్గాలు పట్టు పడుతున్నాయి. అధికార పార్టీలో ఇంత గందరగోళం నడుస్తుంటే.. ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ మాత్రం కూల్గా ఉన్నారు. అభ్యర్థిపై ఇంకా క్లారిటీ లేకున్నా.. ధీమాగా ఉన్నారు. దీని వెనుక ఆయన వ్యూహం కూడా లేకపోలేదట. ఈ రెండు వర్గాల్లో ఓట్ల చీలిక ఏర్పడితే అది […]
Tag: bhuma nagireddy
ఏపీ క్యాబినెట్ చరిత్రలో లోకేష్ – అఖిలప్రియ
యువరక్తాన్ని పార్టీలో ఎక్కించేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషిచేస్తున్నారు. యువ మంత్రం జపిస్తున్న ఆయన.. ఇప్పుడు తన మంత్రి వర్గంలోనూ యువరక్తాన్ని ఉరకలెత్తించబోతున్నారు. తన తనయుడు లోకేష్తో పాటు ఇటీవల మృతిచెందిన నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే లోకేష్, అఖిల ప్రియ సరికొత్త రికార్డును నెలకొల్పినట్టే అవుతుంది. అదేంటంటే.. అతి పిన్న వయస్సులోనే మంత్రి అయిన […]
జగన్ తప్పుడు నిర్ణయం… అక్కడ టీడీపీ గెలుపు పక్క అంటున్న వైసీపీ క్యాడర్
నంధ్యాల ఉప ఎన్నికలో పోటీచేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ నేతలు అయోమయంలో పడిపోతున్నారు. పైకి చెప్పలేక పోయినా.. లోలోపలే తీవ్ర మథన పడుతున్నారు. అంతేగాక ఉన్న కాస్తో కూస్తో క్యాడర్ కూడా టీడీపీ వైపు వెళ్లిపోవచ్చనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక పార్టీకి లాభించక పోగా… నష్టం కలిగించవచ్చని ఆందోళన చెందుతున్నారు. సానుభూతి పవనాలు వీస్తున్న వేళ, టీడీపీ గురించి కాకపోయినా తమ నాయకుడి కుటుంబానికి వ్యతిరేకంగా ఎలా ప్రచారం […]
అఖిల్ ప్రియ ఎంట్రీతో ఎవరికి చెక్..!
తండ్రికి దక్కనిది కూతురికి దక్కుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో.. ఆయన అనుచరులను తీవ్రంగా కలిచివేస్తోంది. మంత్రి వర్గంలో చేరాలనే కోరిక.. తీరకుండానే ఆయన కన్నుమూశారు! దీంతో ఇప్పుడు ఆయన కూతురు అఖిల ప్రియకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈనేపథ్యంలో కేబినెట్లోకి ఆమె ఎంట్రీ ఇస్తే.. ఇప్పుడు ఎవరికి చెక్ చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ముగ్గురు మహిళలు మంత్రులుగా కేబినెట్లో ఉన్నారు. మరి అఖిలప్రియకు […]
కర్నూలులో టీడీపీకి మరో బిగ్ షాక్.. వైసీపీ బలం రెట్టింపైనట్టే!!
కర్నూలులో టీడీపీకి భారీ షాక్ తగలబోతోంది. నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరికతో జిల్లాలో పార్టీ బలపడుతుందని ఊహించిన అధిష్ఠానానికి.. ఇప్పుడు అదే తలనొప్పిగా మారింది. బలపడాల్సిన చోట.. మరింత బలహీనంగా మారుతోంది. ఇప్పటికే పార్టీ సినియర్ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకుని.. జగన్ చెంతకు చేరిపోయారు. ఇప్పుడు భూమా చేరికను తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న శిల్పా వర్గం కూడా.. వైసీపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం! జిల్లాలో ఇద్దరు […]