దారుణం : భార్య పై కోపంతో బామ్మర్ది ఇంటికి నిప్పు..!?

ఒక తాగుబోతు పైశాచికత్వానికి ఏకంగా రెండు కుటుంబాలు బలయ్యారు. తన భార్య ఇంటికి రాను అందనే కోపంతో బావమరిది ఇంటిని తగల బెట్టాడు. దీంతో ముగ్గురు మంటల్లో సజీవదహ్నం అవ్వగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులే. కర్ణాటకలోని కొడగు జిల్లా కనూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. కనూరుకు చెందిన బోజ అనే వ్యక్తి మద్యానికి బానిసై భార్య బేబీతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం […]