కరోనా మహమ్మారి ఇటు కన్యాకుమారి నుంచి అటు అసేతు హిమాచలం వరకూ విస్తరించింది. పట్టణాలను, పల్లెలను గడగడలాడిస్తున్న వైరస్ ఇప్పుడు ఏకంగా అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ పైకి కూడా పాకేసింది. కొవిడ్ 19 వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన ఓ వ్యక్తిని ఎవరెస్ట్ బేస్ క్యాంపులో అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తిని వెంటనే హెలికాఫ్టర్ ద్వారా ఖాట్మండులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇదిలా ఉండగా పర్వతారోహకుల్లో సాధారణంగా `పల్మనరీ ఎడీమా`, […]