కామంతో బాలింతలను కూడా వదలని వలంటీర్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏ కష్టం రానివ్వకుండా గ్రామ సచివాలయ లను ఏర్పాటుచేసి, అందులో అధికారులతో పాటు వలంటీర్లను కూడా నియమించిన విషయం తెలిసిందే. ఈ వలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తూ , ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటారు.. ఇకపోతే ఒక కామోన్మాధి మాత్రం తన కోరిక తీర్చుకుంటే నీ అంతు చూస్తానంటూ ఏకంగా బాలింత పై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంతకంటే దారుణం బహుశా మరెక్కడా […]