అయోధ్య రామాలయానికి ఏకంగా అన్ని కేజీల బంగారం ఇచ్చిన అంబానీ.. ఆశ్చర్యపోతున్న ప్రేక్షకులు..!

ఎంతో ఆత్రుతగా ఎదురుచూసినటువంటి రామ మందిరం ప్రతిష్ట జరగనే జరిగింది. ఇందుకు పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ వ్యాపారులు సైతం తమ వంతు సహాయం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రముఖ ధనవంతుడు అంబానీ సైతం తనకి తోచిన సహాయం చేశాడు. అంబానీ తన సతీమణి కలిసి అయోధ్య ప్రతిష్ట కోసం 33 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక రామ్ మందిర ప్రాణ ప్రతిష్ట కి ముందు నుంచే ఈ భర్త సోషల్ మీడియాలో […]