ఉప ఎన్నికల వేళ కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయం రోజు రోజుకు ఎటు మలుపులు తిరుగుతుందో అంచనా వేయడం కష్టంగా మారుతోంది. ఇక నంద్యాల రాజకీయం బాగా హీటెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం ఇక్కడ టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి వైసీపీలో చేరగా ఇప్పుడు అదే బాటలో మరో కీలక వ్యక్తి పయనిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. దివంగత నేత భూమా నాగిరెడ్డికి నంద్యాలలో కుడిభుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారని… […]