మనం ఏం చేసినా అడిగేదెవరు? జనాలు వెర్రిబాగులోళ్లు! మనం ఏం చెబితే అదే! జనాలు వినితీరతారు అంతే!! అని అనుకునే రాజకీయ నేతలకు గట్టి సమాధానం లాంటి ఉదంతం ఇది! అంతేకాదు, ప్రజలు పిచ్చివాళ్లు కారని, రాజకీయ నేతలను వారు నిశితంగా గమనిస్తుంటారని, నేతలను సమయం వచ్చినప్పుడు కడిగిపారేస్తారని నిరూపించే సంఘటన కూడా ఇది!! విషయంలోకి వెళ్తే.. వైసీపీని దెబ్బకొట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆకర్ష్ మంత్రం పఠించారు. దీంతో 20 మంది వరకు జగన్ బ్యాచ్ […]