ఏపీ మంత్రివర్గ విస్తరణ ముహూర్తం దగ్గర పడుతున్న కొద్ది ఆశావాహులు, ఉద్వాసన లిస్టులో ఉన్న వారికి టెన్షన్ పెరిగిపోతోంది. ప్రస్తుతం మంత్రివర్గం 20 మంది ఉండగా,ఆ సంఖ్యను 26 వరకూ పెంచుకునే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న వారి నుంచి ఐదుగురు అవుట్ అవుతారన్న సంకేతాలు కూడా ఇప్పటికే ఆయా మంత్రులకు చేరినట్టు తెలుస్తోంది. అవుట్ అయ్యే వారు ఐదుగురు, కొత్తగా […]
Tag: AP
పట్టిసీమలో ఫ్రాడ్ గుట్టు రట్టు చేసిన కాగ్
పట్టిసీమ ప్రాజెక్టుతో చంద్రబాబు చెప్పిన గొప్పలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఒక్క ప్రాజెక్టుతో దేశంలోనే నదుల అనుసంధాన్ని తొలిసారిగా పూర్తిచేసిన ఘతన తనదే అని ఆయన ఓ రేంజ్లో భజన చేసుకున్నాడు. వైఎస్.రాజశేఖర్రెడ్డి పోలవరం ప్రాజెక్టు కోసం తవ్విన కాల్వలను వాడుకుని ఎత్తిపోతల పథకంతో గోదావరి నీళ్లను ప్రకాశం బ్యారేజ్కు తరలించిన చంద్రబాబు సర్కార్ కృష్ణా – గోదావరి నదుల అనుసంధానం అంటూ చేసుకున్న చెక్కభజన అంతా ఇంతా కాదు. అయితే ఈ ప్రాజెక్టులో చాలా […]
ఊస్టింగ్ మంత్రులతో బాబుకు బెదిరింపులా..!
గత యేడాదిన్నరగా చర్చల్లో ఉన్న ఏపీ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 9.25 గంటలకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలతో ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్గా మారాయి. మంత్రివర్గంలో ఇన్-అవుట్ అంటూ వస్తోన్న వార్తలతో కొందరు మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గం నుంచి తమను తప్పిస్తారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో కొందరు మంత్రులు తమను తప్పిస్తే పార్టీకి గుడ్ బై చెపుతామని తమ అనుచరుల […]
సోమిరెడ్డి మంత్రి పదవికి బ్రేక్ వేస్తోందెవరు..!
మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే వార్తలు రావడంతో నెల్లూరు జిల్లాలో మంత్రి వర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనేది పెద్ద సస్పెన్స్గా మారింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం ఎప్పటి నుంచో వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. మంత్రి అయ్యేందుకు సోమిరెడ్డి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో వైపు బీసీ కోటాలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నెల్లూరు జిల్లాలో రెడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న చర్చలు ముమ్మరంగా సాగుతుండడంతో సోమిరెడ్డి నిన్నటి […]
లోకేశ్ తెలుగు చూసి అవాక్కైన తమ్మళ్లు
ఎట్టకేలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఎమ్మెల్సీ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారితో కలిపి లోకేశ్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో లోకేశ్తో పాటు మరో పది మంది ఎమ్మెల్సీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన లోకేష్ ప్రసంగాన్ని చూసిన టీడీపీ నేతలకు నవ్వు ఆగలేదు. పక్కనున్న వారు అయితే షాక్ అయిపోయారు. లోకేష్ ఎమ్మెల్సీగా ఫస్ట్ రోజే ఫెయిల్ […]
ఏకులా వచ్చిన మేకులా మారిన కొమ్మినేని
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అత్యుత్సాహం ఇప్పుడు వైసీపీ అధినేత జగన్కు మేకుగా మారింది. తనను నమ్మి కీలకమైన స్థానంలో కూర్చోబెడితే ఇప్పుడు జగన్నే ఇబ్బందుల్లోకి నెట్టేశారు కొమ్మినేని! అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ..కోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ ఇప్పుడు వైసీపీలో కలకలం సృష్టిస్తోంది. జగన్కు చెందిన చానల్లో కొమ్మినేని చేసిన ఇంటర్వ్యూ వల్ల జగన్ చిక్కుల్లో పడ్డారు. జగన్ను మంచి వ్యక్తిగా చూపించాలనే అత్యుత్సాహం.. జగన్ను మరోసారి జైలు ఊసలు […]
బలరాంకి ఎమ్మెల్సీ వెనుక ఇంత తతంగమా
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితో పాటు పార్టీలోని సీనియర్ నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పులు అధికమవుతున్నాయి. ఈ విషయం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కర్నూలు పేరు మరింతగా అందరికీ వినిపించినా.. ప్రకాశం జిల్లా అద్దంకిలోనూ ఇదే తరహా కోల్డ్వార్ నడిచింది. అయితే చాకచక్యంగా వ్యవహరించి.. రెండు వర్గాల మధ్య వివాదాన్ని సమసిపోయేలా చేశారు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్! ఒక వర్గానికి ఎమ్మెల్సీ సీటు, మరో వర్గానికి మంత్రి పదవి సీటు […]
బీజేపీ బాహుబలి అతడా? ఆమెనా?
ఏపీలో సొంతంగా బలపడాలని బీజేపీ సిద్ధమైంది. పార్టీ కొన్ని చోట్ల బలంగా ఉన్నా.. శ్రేణులన్నింటినీ ఏకం చేసి ఎవరు నడిపిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. రాష్ట్రానికి సంబంధించి అప్పుడప్పుడూ కొంత మంది పేర్లు వినిపిస్తున్నా.. వీరెవరూ కాదని ఒక ఫేమస్ ఫేస్ కోసం ఇప్పుడు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని ప్రధాని మోదీ, అధ్యక్షుడు అమిత్ షా ఎంపిక చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల నాటికి ఏపీలో […]
సుజనా వ్యూహంతో కంభంపాటికి చిక్కులు
వ్యాపారవేత్తగానే కాదు.. రాజకీయ నాయకుడిగానూ తానేంటో నిరూపించారు సుజనా చౌదరి! సీఎం చంద్రబాబు ఆర్థికంగా అండదండలందించి.. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ఎన్నికల్లో ఏపీలో, ఎన్నికల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పుతూ తన వ్యూహాలను అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక పవర్ హౌస్గా మారిపోయారు. ఇప్పటివరకూ ఢిల్లీలోని ఏపీ భవన్లో అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు ప్రాధాన్యం ఎక్కువగా ఉండేది. కానీ సుజనా తన చతురతతో ఆయన్ను లైమ్ లైట్ నుంచి తప్పించి.. ఇక ఢిల్లీలో ఏ […]