మన సినిమా హీరోలున్నారే.. సినిమాల్లో అద్భుతమైన డైలాగులు చెబుతారు.. వావ్ .. అనిపించేలా మాట్లాడతారు.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటారు.. మరి నిజజీవితంలో.. బిల్ కుల్ సైలెంట్.. ఎక్కడ ఏం జరిగినా మనకేంటి అన్నట్లుంటారు.. మనకెందుకులే అనేది వాళ్ల ఫీలింగ్.. సమస్య ఎవరిదైనా సినిమా.. పక్కింటివాడిదైనా.. తన సినిమా నిర్మాతదైనా.. ఏ సమస్య వచ్చినా మేము జడపదార్థాలే అనేది మరోసారి నిరూపించారు.. ఏ విషయంలో అంటే.. సినిమా టికెట్ల విషయంలో జగర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ […]
Tag: AP
జగనన్న మజాకా.. ఆ ఒక్క హోటల్.. కరెంటు బిల్లు ఎన్ని కోట్లో తెలుసా..?
జగన్ ప్రభుత్వం పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక ఈ మధ్యనే కరెంటు బిల్లులు పెంచిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ విషయంపై కూడా ప్రజలు గుర్రుమని ఉన్నారు జగన్ మీద.అయితే ఇప్పుడు ఒక చిన్న హోటల్ కి సంబంధించి కరెంట్ బిల్ కొన్ని కోట్ల రూపాయలు వచ్చిందట.ఆ బిల్లు చూసి లబోదిబో మంటున్నారు హోటల్ యజమానులు.ఆ వివరాలు ఏంటో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామం లో ఒక చిన్న హోటల్ యజమాని సాయినాగమణి.ఇమే […]
జగన్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి రోజు ఏదో ఒక షాక్ తగులుతూనే ఉంది.మొన్న ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం జగన్ కు షాక్ తగిలింది ఇప్పుడు గణేష్ ఉత్సవాలను అనుమతించబొదంటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హైకోర్టు తప్పు పట్టింది. గణేష్ ఉత్సవాలను హైకోర్టు అనుమతిస్తూ ఏపీ సర్కార్ కు షాక్ ఇచ్చింది. ఇక గణేశ్ ఉత్సవాలపై కొంతమంది హై కోర్టులో పిటిషన్ వేయగా.. వాటి గురించి విచారిస్తూ కోర్టు ప్రైవేటు స్థలాల్లో ఉత్సవాలు […]
బాలినేని ట్రిప్.. ఖర్చు ప్రభుత్వానిదా.. ప్రజలదా..?
విలాసవంతమైన జెట్ విమానం.. అందులో రాజసం ఒలకబోస్తూ కూర్చున్న బాలినేని.. ప్లేట్ లో అందంగా కనిపించే ఆహారపదార్థాలు.. ఇవీ ఆ ఫొటోలో మనకు కనిపించే దృశ్యాలు .. ఏపీ రాష్ట్ర అటవీ, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇపుడు వైరల్ అయింది. మంత్రి రష్యా పర్యటనలో ఉండగా జెట్ విమానంలో తీసుకున్న ఫోటోను పోస్టు చేశారు. ఇపుడు అదే ఈయనకు సమస్య అయి కూర్చుంది.బాలినేని […]
పాపం చంద్రబాబు.. ఎన్నెన్ని కష్టాలు వచ్చాయో..?
‘అధికారాంతమునందు చూడవలె కదా.. ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నారు పెద్దలు. అధికారం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ తిరుగుతూ మన భజన చేస్తూ కీర్తిస్తూ గడుపుతూ ఉంటారు. కానీ, అధికారం దిగిపోయిన తర్వాత సంగతి ఏమిటి? అధికారం లేకపోయినా కూడా ఎవరికి విలువ దక్కుతుందో వారు మాత్రమే నిజమైన నాయకులు అనుకోవాలి. ఇప్పుడు చంద్రబాబునాయుడు అధికారంలో లేరు. దానికి తగ్గట్టుగానే పార్టీలో కూడా ఆయన ప్రభ పలచబడిపోయింది. పట్టించుకునే వారు తక్కువ. ఖాతరు చేసే వారు, భయపడేవారు […]
ఈసారి ఏపీలో గణేష్ ఉత్సవాలు బంద్ .. ఉత్తర్వులు జారీ ..!
కరోనా మహమ్మారి విజృంభణ తగ్గకపోవడంతో.. ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇచ్చేలా కనిపించలేదు ఏపీ ప్రభుత్వం.గత సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను ఎవరి ఇళ్లలో వారే జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది.ఇప్పుడు థర్డ్ వేవ్ పొంచి ఉండడంతోవ్ గణేశ్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదని సందిగ్ధంలో ఉన్నదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక వినాయక చవితి పండుగ అంటే అధిక మంది జనాలు గుమిగూడితారు కాబట్టి ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం అనుమతులు […]
ఏ.పీ.సర్కార్ కి షాక్ ఇచ్చిన హైకోర్ట్ ..?
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చే తీర్పును వెల్లడించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మూడు రాజధానులు పెట్టాలా వద్దా అని నేపథ్యంలో కేసు నడుస్తుండగానే, దీని విచారణ పూర్తయ్యేవరకు ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ […]
సెప్టెంబర్ 2 న వైయస్ విజయమ్మ.. అంత పని చేస్తోందా..?
ఏపీలో లో వైయస్ రాజశేఖర్రెడ్డి కొడుకుగా ఎలక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.2019 వ సంవత్సరం లో అత్యధిక మెజార్టీతో సీఎం పదవిని కైవసం చేసుకున్నాడు.ఇక ఆ పార్టీకి వైయస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు గా ఉండేది.ఇక ఇప్పుడు ఆమె ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఎక్కువగా సమాచారం వినిపిస్తోంది. ఈమె సెప్టెంబర్-2వ తేదీన వైయస్ జగన్ విశ్వాసాన్ని కదిలించేలా ఉన్నది అన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఇక ఈమె తన కూతురు షర్మిలకే ఎక్కువ ప్రాధాన్యత […]
ఏపీ ప్రభుత్వం పై ఇన్ని కేసులు పెట్టడం వెనుక కారణం..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై రోజురోజుకి వ్యతిరేకత మారుతూనే ఉన్నది.ఇక జగన్ మోహన్ రెడ్డి చేసేటటువంటి కొన్ని పనులు నచ్చక ప్రజలు, ఏపీలో ఉండేటువంటి మంత్రులు,యువత నిరుత్సాహం తో ఉన్నట్లు సమాచారం.అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం పై భారీ సంఖ్యలో కేసులను నమోదు చేశారట వాటి వివరాలను చూద్దాం. ఏపీ ప్రభుత్వంపై ప్రతిరోజు కేసులు భారీగానే పెరుగుతున్నాయి.పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇతర కారణాల వల్ల, ఇప్పటివరకు దాదాపుగా లక్షా తొంభై నాలుగు వేల పిటిషన్లు దాఖలయ్యాయి అన్నట్లు సమాచారం.ఇలా […]