వైఎస్‌. జ‌గ‌న్ పాద‌యాత్ర 2017 – 2027 … తేడా ఏంటి..?

వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చే యేడాది పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. గ‌త 2017లో పాద‌యాత్ర‌తోనే భారీ మెజార్టీ సాధించి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు 11 సీట్ల‌తో పూర్తిగా డీలాప‌డిపోయారు. మ‌రోసారి 2029 ఎన్నికల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అధికారంలోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌తంలో ఎక్క‌డెక్క‌డ లోపాలు జ‌రిగాయో తెలుసుకుని అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే యేడాది వైఎస్సార్ జ‌యంతి సంద‌ర్భంగా ఫ్లీన‌రీ ఏర్పాటు చేసుకుని త‌ర్వాత పాద‌యాత్ర‌కు […]

జ‌గ‌న్ గ్రాఫ్ పెంచుతోన్న చంద్ర‌బాబు & కో… !

వైసీపీ అధినేత వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చి 20 నెల‌లు దాటుతోంది. జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నేత‌లు ఇప్పుడిప్పుడే జ‌నాల్లోకి వెళుతున్నారు. జోగి ర‌మేష్‌, అంబ‌టి రాంబాబు ఇష్యూల‌తో పాటు తిరుప‌తి క‌ల్తీ ల‌డ్డూ అంశాల‌తో ఏపీలో రాజ‌కీయం వేడెక్కుతోంది. వైసీపీ వ్యూహాలు జోరందుకున్నాయి. జ‌గ‌న్ సైతం ఒక్కో అంశంపై విమ‌ర్శ‌లు చేస్తూ వైసీపీ నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శిస్తూ గ్రాఫ్ పెంచుకుంటున్నారు. ఈ గ్రాఫ్ వెన‌క చంద్ర‌బాబు & కో చేస్తోన్న త‌ప్పులు కూడా ఉన్నాయి. మ‌రి […]