ప‌వ‌న్ `మ‌సాలా` కోసం.. నేత‌ల పాట్లు.. ఏం జ‌రిగిందంటే..!

ఏపీ రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. రాజ‌కీయ పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మం లోనే గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసిన జ‌న‌సేన‌, టీడీపీలు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయాల‌ని భావిస్తున్నాయి. ఈ ప‌రిణామ‌మే ఏపీలో రాజ‌కీయ చ‌ర్చ‌కు దారితీస్తోంది. ముఖ్యంగా ప్ర‌స్తుతం బీజేపీతో ట‌చ్‌లో ఉన్న .. గ‌త రెండేళ్లుగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న‌.. బీజేపీ […]

మైసూరా.. జేసీ.. గురించి నాటు నిజాలు చెప్పిన డీఎల్

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లుగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పి త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో పార్టీలు మారిన సీనియ‌ర్ నేత‌లు, అనంత‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు ఎంవీ మైసూరా రెడ్డి, జేసీ దివాక‌ర్ రెడ్డిలు గ‌తంలో నాటు సారా అమ్మార‌ట‌! అంతేకాదు .. వీళ్లు అమ్మిన నాటు సారా తాగి .. దాదాపు 18 మంది ప్రాణాలు కూడా కోల్పోయార‌ట‌. న‌మ్మ‌లేకుండా ఉన్న ఇవ‌న్నీ నిజాల‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత డీఎల్ ర‌వీంద్రారెడ్డి. ఇటీవ‌ల ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌తంలో […]