చాలా కాలం తర్వాత `బింబిసార` మూవీతో గత ఏడాది సక్సెస్ ట్రాక్ ఎక్కిన నందమూరి కళ్యాణ్ రామ్.. రేపు `అమిగోస్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. రాజేంద్రరెడ్డికి డబ్యూ మూవీ ఇది. అలాగే ఈ సినిమాతో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన […]