`ఆదిపురుష్`కు బిగ్ షాక్‌.. అక్క‌డ 50 టిక్కెట్లు కూడా అమ్ముడుపోలేదా?

రామాయణం లాంటి అద్భుత‌ దృశ్య‌ కావ్యం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథ‌లాజిక‌ల్ డ్రామా `ఆదిపురుష్‌` ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దాదాపు 7000 థియేట‌ర్స్ లో ఈ చిత్రం విడుద‌ల అయింది. ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత‌గా న‌టించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహన్, దేవదత్ నాగ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి చాలా వ‌ర‌కు […]