`ఆదిపురుష్‌` ఫ‌లితాన్ని ముందే చెప్పేసిన వేణుస్వామి.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ లో టెన్ష‌న్ టెన్ష‌న్‌!?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ జంట‌గా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా పౌరాణిక నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 16న వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్‌, స‌న్నీ సింగ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌న పోషించారు. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గ‌ట్టిగా జ‌రుగుతోంది. […]