`ఆదిపురుష్` ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖ‌ర్చుతో 2 సినిమాలు తీయ‌వ‌చ్చు.. తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తొలి మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్‌` విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. రామాయ‌ణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్ న‌టించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌, స‌న్నీ సింగ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. జూన్ 16న ఈ చిత్రం పాన్ […]