`ఆదిపురుష్` టికెట్స్ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన నిర్మాత‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ జంట‌గా న‌టించిన చిత్రం `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రం జూన్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. సినిమా బిజినెస్ కూడా క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్ లో జ‌రుగుతోంది. మ‌రోవైపు మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో బిజీగా […]