క‌రోనా కాటు..ప్ర‌ముఖ హీరోయిన్ భ‌ర్త మృతి!

త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్న ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో అర్థం కావ‌డం లేదు. తాజాగా సీనియ‌ర్ హీరోయిన్ మాలా శ్రీ భ‌ర్త కుణిగల్ రాము కూడా క‌రోనా కాటుకు బ‌లైపోయారు. రాముకు కొన్ని రోజుల కింద‌టే క‌రోనా వైర‌స్ సోక‌గా.. బెంగళూరు నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో.. […]