మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సినిమా దృశ్యం 2. కరోనా కారణంగా మూవీ థియేటర్స్ మూతపడి ఉండటం వల్ల ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి ఘన విజయం పొందింది. చివరికి విమర్శకుల ప్రశంసలను కూడా ఈ చిత్రం అందుకుంది. కాబట్టి ఇప్పుడు ఈ చిత్రాన్ని పలు భాషలలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో రీమేక్ చేశారు. తెలుగు రీమేక్ లో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలో నటించారు. […]