కంటికి కనిపించని కరోనా వైరస్ ఎన్ని తిప్పలు పెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫస్ట్ వేవ్తో పోలిస్తే.. సెకెండ్ వేవ్లో మరింత వేగంగా విజృంభిస్తూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏపీలోనూ కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పదిహేను లక్షలు దాటిపోగా.. మరణాల సంఖ్య పది వేలు దాటింది. అయితే నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారి కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సారి […]