సౌత్ ఇంటర్ననేషల్ ఇండియన్ మూవీ అవార్డ్స్(సైమా) వేడక నిన్న హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన తారలు ఈ అవార్డ్ ఫంక్షన్లో మెరిసిపోయారు. అయితే సైమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం `అల వైకుంఠపురములో` హవా చూపించింది. ఇప్పటికే ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం సైమాలో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు ఏకంగా పది […]