గుడివాడలో ట్విస్ట్‌లు..రాము కాదు..రావి.!

గుడివాడలో కొడాలి నానిని ఢీకొట్టే ప్రత్యర్ధి ఎవరు? ఇది గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న అంశం. గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసే టి‌డి‌పి నేత ఎవరనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇప్పటికే రెండుసార్లు అభ్యర్ధులని మార్చిన కొడాలిని ఓడించలేకపోయారు. ఎందుకంటే కొడాలికి గుడివాడపై పట్టు అలా ఉంది. 2004, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచిన కొడాలి..సొంతంగా బలం పెంచుకున్నారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. సొంత బలం […]

ఉమాకు మళ్ళీ ఎదురుదెబ్బ..సొంత వాళ్ళే.!

ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని ఉమా తిరుగులేని నాయకుడుగా ఉండేవారు. కృష్ణా టి‌డిపిలో ఈయన హవా ఎక్కువ ఉండేది. ఇక ఈయన ఏది చెబితే అదే అన్నట్లు నడిచేది. అలా ఉమా హవా నడిచేది..అలాంటిది ఇప్పుడు ఆయన పరిస్తితి దారుణంగా తయారైంది. చిన్న నాయకుడు కూడా ఆయన్ని లెక్క చేయడం లేదు. ఇక టి‌డి‌పి అధిష్టానం వద్ద ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. ఒక్క ఓటమి ఆయన్ని పాతాళానికి తీసుకెళ్లింది. వరుసగా నాలుగుసార్లు […]

ముద్రగడ రెడీ..మంత్రితో భేటీ..సీటుపై చర్చ.!

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం..దాదాపు వైసీపీలో చేరిక ఖాయమైందనే చెప్పాలి. తాజాగా ఆయన మంత్రి గుడివాడ అమర్నాథ్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక విషయంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ కాపు రిజర్వేషన్లు కోసం పోరాటం చేసిన విషయం తెలిసిందే. అలాగే అప్పుడు బాబు ప్రభుత్వం..ముద్రగడని గట్టిగానే టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ముద్రగడ పోరాటం చేయడం ఆపేశారు. సైలెంట్ గానే ఉంటున్నారు. కానీ […]

టీడీపీ బీసీ మంత్రం..జగన్‌ని దాటడం కష్టమే.!

తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ..అందులో ఎలాంటి డౌట్ లేదు..కాకపోతే ఇది ఒకప్పుడు మాత్రమే..ఇప్పుడు బి‌సిలు జగన్ వైపు ఉన్నారు. అందుకే జగన్ బలం ఏ మాత్రం తగ్గడం లేదు. వాస్తవానికి టి‌డి‌పి వచ్చాక బి‌సిలకు ప్రాధాన్యత పెరిగింది..వారికి కీలక స్థానం దక్కింది. ఎన్టీఆర్..బి‌సిలకు పెద్ద పీఠ వేశారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా అదే పంథా కొనసాగించారు. కానీ నిదానంగా టి‌డి‌పిలో బి‌సిలకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. వారికి పదవులు ఇస్తున్నారని గాని..పెత్తనం మాత్రం ఒక […]

రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఏమిటీ..?

రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఆశాజనకంగా లేదా?… సర్వే రిపోర్టులు ఆ పార్టీ అధినేత కేసిఆర్‌కు ఆందోళన కలిగిస్తున్నాయా?… అందుకే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే విషయంలో ఆలోచనలో పడ్డారా?…. అందులో వెనుకబడ్డ నేతలను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారా?…. రిజర్వుడ్ నియోజకవర్గాలపై గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పార్టీలన్నీ దూకుడు పెంచాయి. దాంతో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మరోసారి అధికార పీఠం ఎక్కాలనే పట్టుదలతో ఉన్న […]

ఎంపీకి ఈ సారి టికెట్‌ ఉందా… లేదా…?

రాజమండ్రి సిటీ టికెట్ ఎవరికో అంటూ ఎంపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనపై ఆసక్తికర చర్చ జరుగుతుందా…? రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న ఎంపీ మార్గాని భరత్‌… ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు భయపడుతున్నారా….?…. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన తర్వాత ఎంపీ కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటనపై ఎంపీ వ్యతిరేక వర్గం ఏమంటోంది…? రాజమండ్రి ఎంపీ కార్యాలయ ప్రకటనపై వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏకైక ఎంపీ మార్గాని భరత్… 2019 […]

అప్పులు కోసం ఏపీ సర్కారు పరుగులు… నిజమేనా…?

ఏపీ ప్రభుత్వం అందితే అప్పులు తీసుకొస్తోంది…. నెలచివరకు వచ్చేసరికి అప్పుల కోసం వెంపర్లాడుతోంది… నిధులను మళ్లించి వేరు అవసరాలకు వాడుతోందని… ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీలో కేంద్ర ఆర్దికమంత్రి నిర్మలాసీతారామన్ కు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం కింద 2023-24 ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం ఇచ్చిన రూ.30,500 కోట్ల రుణ పరిమితి పూర్తి కావడంతో ఏపీకి మళ్లీ అప్పు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అవి నేటి వరకూ ఫలించలేదు. దీంతో, వచ్చే […]

జమిలి ఎన్నికలు… తేల్చేసిన కేంద్రం…!

దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది మోదీ సర్కార్ మొదటి నుంచి చేస్తున్న ప్రతిపాదన. రాష్ట్రంలో ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల ఖర్చుతో పాటు అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనేది ప్రధానంగా చెబుతున్నారు. రాష్ట్రాల్లో విడిగా ఎన్నికలు జరగడం వల్ల ఖర్చుతో పాటు… వాటి ప్రభావం కూడా పార్లమెంట్ ఎన్నికలపై స్పష్టంగా ఉంటుందనేది మోదీ సర్కార్ మాట. అందుకే దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది మోదీ సర్కార్ మాట. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం […]

జగన్‌తో అవినాష్ రెడ్డి భేటీ… కారణం…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం భాస్కర్ రెడ్డి రిమాండ్ ఖైధీగా ఉన్నారు. ఇక అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. అలాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి […]