పశ్చిమలో ఫ్లాప్..కానీ లోకేష్‌కు వైసీపీ ప్లస్.!

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మిగతా జిల్లాలతో పోలిస్తే పశ్చిమ పాదయాత్రలో అంత జోష్ లేదు. ఏదో చప్పగానే పాదయాత్ర సాగుతుంది. ఇంకా చెప్పాలంటే పశ్చిమలో పాదయాత్ర ఫ్లాప్ అయిందనే చెప్పాలి. అలా ఫ్లాప్ అయిన పాదయాత్ర అనవసరంగా వైసీపీ పైకి లేపిందని చెప్పవచ్చు. పాదయాత్రపై వైసీపీ శ్రేణులు రాళ్ళతో, కర్రలతో దాడులు చేయడం..కొందరు టి‌డి‌పి శ్రేణులకు గాయాలు అవ్వడం, అటు టి‌డి‌పి మాజీ ఎమ్మెల్యే […]

35  సీట్లలో ఫిక్స్..కాంగ్రెస్‌కు అవే తలనొప్పి.!

తెలంగాణలో బలమైన అభ్యర్ధులని నిలబెట్టి గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంది. ఇప్పుడు వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. అయితే 119 సీట్లకు దాదాపు 1000 మందిపైనే అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ అభ్యర్ధులని ఫైనల్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో 35 సీట్లకు ఒక్కో అభ్యర్ధిని ఫైనల్ చేశారట. అంటే సీనియర్ నేతలు […]

కళ్యాణదుర్గంలో తమ్ముళ్ళు తగ్గట్లేదు..టీడీపీకి మళ్ళీ డౌటే.!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు టూర్ కొనసాగుతుంది. బాబు షూరిటీ..భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే రాయదుర్గం, కళ్యాణదుర్గంల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ రెండు చోట్ల సభలు సక్సెస్ అయ్యాయి. అయితే కళ్యాణదుర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు టి‌డి‌పిలో కలవరం పెంచుతుంది. అసలు మొదట నుంచి కళ్యాణదుర్గం టి‌డి‌పికి కంచుకోట. గత ఎన్నికల్లో టి‌డి‌పిలో పోరు వల్ల వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి ఉషశ్రీ చరణ్ గెలిచారు. ఆమె మంత్రిగా […]

బాబుపై ఐటీ ఎఫెక్ట్..అరెస్ట్‌పై ట్విస్ట్‌లు.!

టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. షాపూర్‌జీ పల్లంజీ అనే కంపెనీ ద్వారా బాబుకు దాదాపు 118 కోట్ల రూపాయిలు ముడుపుల రూపంలో అందాయని, వాటికి లెక్కలు చెప్పాలని ఐటీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఇక దీనిపై వైసీపీ నేతలు..బాబు టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాబు పెద్ద అవినీతి పరుడు అని, అమరావతిలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారని ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో ఆయన్ని […]

గుడివాడ టీడీపీలో తారాస్థాయికి వర్గ పోరు…!

గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్ అనేది బహిరంగ రహస్యం, అందుకు ప్రధాన కారణం మాజీ మంత్రి కొడాలి నాని. వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి గెలిచిన నాని…. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టార్గెట్ చంద్రబాబు, లోకేశ్ అన్నట్లుగానే వ్యాఖ్యలు చేశారు. ఒకదశలో ఈ వ్యాఖ్యలు శృతి మించాయనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఆయనకు టీడీపీ నేతలు బూతుల మంత్రి అనే పేరు కూడా పెట్టేశారు. అయినా సరే… నాని మాత్రం […]

రంగంలోకి దిగిన వైవీ… ఆశలు వదిలేసుకున్న టీడీపీ….!

వైవీ సుబ్బారెడ్డి…. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గర బంధువుగా గుర్తింపు తెచ్చుకున్న వైవీ సుబ్బారెడ్డి… పార్టీలో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. పార్టీలో నేతల మధ్య విబేధాలు తలెత్తినప్పుడు స్వయంగా రంగంలోకి దిగిన వైవీ… వాటిని సరిదిద్దడంలో సిద్ధహస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కీలకమైన ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలను సీఎం జగన్… వైవీకి అప్పగించారంటే తెలుస్తుంది.. ఆయన ఎంత కీలకమనే మాట. వైసీపీలో ట్రబుల్ […]

ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవుట్… ఎలా గురూ…!

ఎన్నికల్లో గెలుపే టీడీపీ ప్రధాన లక్ష్యం. అందుకోసం దాదాపు ఏడాది ముందు నుంచే తీవ్రంగా శ్రమిస్తున్నారు టీడీపీ అధినేత. నిద్రావస్థలో ఉన్న నేతలందరనీ ముల్లుగర్ర తీసుకుని తట్టి లేపి మరీ యాక్టివ్ మోడ్ లోకి తీసుకువచ్చారు. 2019 ఓటమి తర్వాత… అసలు టీడీపీ నేతలున్నారా అనే అనుమానం కూడా తలెత్తింది. దీంతో ప్రతి నేతను మళ్లీ ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు బాబు బాగానే కష్టపడ్డారనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా […]

గుంటూరు ఎంపీ అభ్యర్థి కోసం టీడీపీ వేట…!

గుంటూరు పార్లమెంట్ స్థానానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆచార్య ఎన్‌జీ రంగ లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జగన్ హవాలో సైతం గల్లా జయదేవ్ గెలిచారు. ఈ నియోజకవర్గంలో వరుసగా మూడోసారి గెలిచేందుకు టీడీపీ ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుత ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి […]

టీడీపీలో బిల్డప్ బాబాల హంగామా… ఇలా అయితే ఎలా గురూ…!

రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా సరే పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కష్టపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు నేతల తీరు మాత్రం తీవ్ర విమర్శలకు తెర లేపుతోంది. పార్టీ అధినేత నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువకులం పేరుతో నాలుగు […]