అనంతపురం టౌన్ లోని సప్తగిరి సర్కిల్లో డివైడర్ల ఏర్పాటు టీడీపీలో చిచ్చురేపుతోంది. మొన్నీమధ్యే జరిగిన కౌన్సిల్మీట్లో ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరిలు మాటల యుద్ధమే సాగింది. తాజాగా సప్తగిరి సర్కిల్లో డివైడర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ధర్నాకు దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు నగరంలో ధర్నాకు దిగుతానన్న ఎంపీ హెచ్చరికలతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ముగ్గురు సీఐలతో పాటు అధిక సంఖ్యలో పోలీసులు సప్తగిరి సర్కిల్, నగరపాలక సంస్థకు […]
Category: Latest News
మారుతి స్కూల్లో చేరిన రాజ్తరుణ్
యంగ్ హీరో రాజ్ తరుణ్ మారుతి స్కూల్లో చేరాడు. ఒకప్పుడు మారుతి సినిమాలంటే బూతు సినిమాలనే భావన ఉండేది. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో ఇప్పుడు ఆ భావన పోయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న కంటెన్ట్తో ఎంటర్టైన్ చేయగలడు అనే భావన కూడా ప్రేక్షకులకు కల్పించాడు. దాంతో యంగ్ హీరోస్ మారుతి కోసం క్యూ కడుతున్నారు. యంగ్ హీరోస్తోనే కాదు స్టార్ హీరోస్తో కూడా సినిమా చేయగలడు మారుతి అన్పించుకుంటున్నాడు. మారుతి ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ‘బాబు […]
కంగనా నేర్పుతున్న జీవిత పాఠం
ఇప్పుడు బాలీవుడ్ క్వీన్గా చెలామణీ అవుతోన్న ముద్దుగుమ్మ కంగనా రనౌత్ సెన్సేషనల్ వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె ఇంత స్టార్డమ్ సంపాదించుకోవడానికి చాలా కష్టపడింది. అంత కష్టపడి మెట్టూ మెటూ పైకెక్కి ఇప్పుడు బాలీవుడ్ని ఏలుతోంది. అందుకే ఆమె జీవితం చెప్పిన పాఠాలనే తనలాంటి ఆడపిల్లల కోసం అప్పుడప్పుడూ బయట పెడుతూ ఉంటుంది కంగనా. సినీ పరిశ్రమలోకి వచ్చిన ఆడవారిని చాలా చిన్నతనంగా చూస్తారు మగవారు. ఆ ధోరణి పోవాలి అని గట్టిగా చెబుతోంది […]
వాటికి నో అంటున్న ముద్దుగుమ్మ
తెలుగమ్మాయిలకి టాలీవుడ్లో ఆదరణ తక్కువ అన్న సంగతి తెలిసిందే. కానీ మన ముద్దుగుమ్మలకి కోలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తూ ఉంటుంది. అక్కడ తెలుగమ్మాయిలకు టాప్ రేంజ్లో అవకాశాలు ఉంటాయి. అలా సక్సెస్ అయిన వాళ్లే అంజలి, బిందుమాధవి, స్వాతి, శ్రీ దివ్య తదితర ముద్దుగుమ్మలు. టాలెంట్, అందం అన్నింటిలోనూ ఈ ముద్దుగుమ్మలు అదుర్స్. అయితే తాజాగా ముద్దుగుమ్మ శ్రీ దివ్యకు కోలీవుడ్ నుండి షాకుల మీద షాకులు తగులుతున్నాయట. ఇంత వరకూ ఆమెకు కోలీవుడ్లో వరుస […]
స్విస్ ఛాలెంజ్: కేంద్రానికి ఇష్టంలేదా?
అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్ ఛాలెంజ్కి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన మొదటి నుంచీ ఆ పద్ధతిలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెబుతూ వచ్చారు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే సమయంలో స్విస్ ఛాలెంజ్పై వివాదాలు తెరపైకొస్తున్నాయ్. అది ఏమాత్రం శుభపరిణామం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కూడా దానికి సానుకూలం కాదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా, రాజధాని నిర్మాణంలో పారదర్శకత అవసరమని విదేశీ కంపెనీలకు భూములను కట్టబెట్టడం సబబు కాదనే అభిప్రాయం […]
కేసీర్ లోని ఉద్యమనేత నిద్రలేస్తున్నాడా!
ఎవరితోనైనా పెట్టుకోవాలంటే వారి వెనుక ఎవరున్నారో చూసి పెట్టుకోవాలి అనే నానుడి మనం వినే ఉంటాం. కేంద్రం పోయి పోయి కొరివితో తల గోక్కోవడానికి సిద్దపడుతోంది. అసలేదైనా చిన్న అంశం దొరికితేనే అవతలివాళ్ళని కబడ్డీ ఆడుకునే రకం కేసీర్ ది. కావాలంటే ఈ విషయం రోశయ్యనడగండి చెప్తారు. హైద్రాబాద్ స్పెషల్ జోన్ అన్న అంశాన్ని పట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ఒక ఊపు ఊపేసారు ఆయన. ఒకటేమిటి తెలంగాణకి ఏ చిన్న విషయంలో అయినా అన్యాయం జరుగుతోందనిపిస్తే […]
అమెరికాలో నాని నితిన్ లకు అంత మార్కెట్ ఉందా!
ఈ మధ్య ఏ తెలుగు సినిమా మొదలుపెట్టినా US మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు.దానికి తగ్గట్టుగానే అక్కడ తెలుగు సినిమాలకి కలెక్షన్స్ పంట పండుతోంది.ఆమద్యన బాహుబలి కలెక్షన్స్ సునామి సృష్టిస్తే ఆ తరువాత వచ్చిన శ్రీమంతుడు ఆ పరంపరని కొనసాగించింది. తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాల జోరు తగ్గలేదు అని ఆ రెండు సినిమాలు మళ్ళీ నిరూపించాయి.. ‘అ ఆ’ .. ‘జెంటిల్ మన్’ చిత్రాలు సత్తా చాటుతున్నాయి. […]
ఆసక్తిని రేపుతున్న పవన్ త్రివిక్రమ్ దాసరి టైటిల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా ఒక్క ఫిల్మ్ నగర్ లోనే కాదు మొత్తం సినీ,రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుంది.ఇక పవన్ కొత్త సినిమా కబుర్ల గురించి అయితే పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.ఇప్పటికే పవన్ తో ఖుషి డైరెక్టర్ సూర్య ఓ సినిమా సెట్స్ మీద వున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకి తొలుత హుషారు అని టైటిల్ నిర్ణయించగా తరువాత నిర్మాత శరత్ మరార్ “కడప కింగ్ “అనే టైటిల్ […]
స్వామీ ఇక చాలు:మోడీ
ఎట్టకేలకు ప్రధాని మోడీ సుబ్రహ్మణ్య స్వామివ్యాఖ్యలపై స్పందించాడు.ఇప్పటికే స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ కి చాలా నష్టం జరిగిన మాట వాస్తవం.మోడీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి ఝలక్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఆర్బీఐ గవర్నర్ రాజన్, ఆర్థకశాఖ అధికారులపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్న స్వామిపై ఇక చాలు ఇప్పటికి చేసిన నిర్వాకం చాలు అన్నరీతిలో వ్యాఖ్యలు చేశారు. వారిపై ఆరోపణలు చేయడం సరికాదని తేల్చిచెప్పారు. దేశంలో వ్యవస్థే గొప్పదని […]
