టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి జంట ఒకటి. వీరికి అల్లు అయన్, అల్లు అర్హ ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అర్హ ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సమంత హీరోయిన్గా నటించిన శాకుంతలం సినిమాల్లో బాల భరతుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా సక్సెస్ అందుకోకపోయినా అర్హ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఫ్యూచర్లో అల్లు అర్హ పెద్ద హీరోయిన్ అవుతుంది అంటూ […]
Category: Featured
Featured posts
మెగా కోడలు ఉపాసన.. చరణ్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ రిజెక్ట్ చేసిందా..
మెగా కోడలు ఉపాసనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అపోలో హాస్పిటల్స్ అదినేతగా.. వేలకోట్ల ఆస్తికి అధిపతి అయిన ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ని పెళ్లి చేసుకుని.. 12 సంవత్సరాల నుండి అతనితో మ్యారేజ్ లైఫ్ ను గడుపుతుంది. ఈ దంపతులకు ఇటీవలే క్లిన్ కారా అనే ఒక పాప జన్మించిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారి మెగా కుటుంబంలో అడుగుపెట్టడంతో కుటుంబం మొత్తం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉపాసన భర్తకి సంబంధించిన […]
మరొక ఇంటోడు అయినా బుల్లితెర హీరో… ఏకంగా పెళ్లిలో అలాంటి స్టెప్పులు వేశారేంట్రా బాబు…!!
ప్రస్తుతం బుల్లితెర నటుడు… బ్రహ్మముడి ఫేమ్ మానస్ నాగులపల్లి మొత్తానికి నిన్న (నవంబర్ 22న ) ఓ ఇంటివాడయ్యాడు. మానస్ – శ్రీజాలు ఈ ఏడాది నవంబర్లో ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే . కాగా నిన్న సాయంత్రం ప్రీ వెడ్డింగ్ వీడియోలలో భాగంగా మానస్ , శ్రీజ హెల్దీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాబోయే దంపతులిద్దరూ ఒకరి మీద ఒకరు పువ్వులు, నీళ్లు పోసుకుంటూ సందడి చేశారు. ఆ […]
” నన్ను గుర్తించి పారితోషకం పెంచిన ఆ స్టార్ హీరోకి రుణపడి ఉంటా “…లేడీ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ …!!
కొరియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టిన ఫరా ఖాన్.. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్ గా కొనసాగుతుంది. ” జో జీతా వో సిందర్, దిల్ తో పాగల్ హై ” వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసి ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకుంది ఫరా ఖాన్. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఆసక్తికర కామెంట్లు చేసింది. సౌత్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం వల్ల ప్రొఫెషనల్ స్కిల్స్ బాగా నేర్చుకున్నట్లు ఈమె తెలిపింది. ఇక మణిరత్నం, ప్రియదర్నన్ వంటి […]
నీటిని ఎంత తాగిన దప్పిక తీరడం లేదా.. అయితే ఆ వ్యాధులే కారణమా..?
మానవుని శరీరానికి నీరు చాలా అవసరం ప్రతిరోజు కచ్చితంగా 4నుంచి 5 లీటర్ల నీటిని తాగాలని వైద్యులు సైతం సూచిస్తూ ఉంటారు. దీనివల్ల శరీరం హైడ్రేడ్ కాకుండా ఉంటుంది. శరీరంలో అవయవాలు కూడా చాలా సక్రమంగా పనిచేస్తాయట.వీటితోపాటు జీర్ణక్రియ కూడా సాఫీగానే సాగుతుంది.. యూరిన్లో విషపదార్థాల సైతం బయటికి వెలుపడతాయి. అందుకే నీరు చాలా తాగడం మంచిదని వైద్యులు తెలుపుతూ ఉంటారు. అయితే చాలామంది ఎన్నిసార్లు నీళ్లు తాగినా కూడా దాహం తీరకుండా ఉంటుంది. అయితే అలా […]
నిహారిక ఆ సినిమాను రిజెక్ట్ చేసి ఉండకపోతే పాన్ ఇండియా హీరోయిన్ అయ్యేదా.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..?!
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అంతగా పేరు ప్రఖ్యాతలు పొందలేకపోయింది. అయినప్పటికీ వెనకడుగు వెయ్యకుండా కెరీర్ మీద ఫోకస్ పెట్టి నటిగా, నిర్మాతగా ఎదగడానికి కృషి చేస్తుంది. ఇక నిహారిక గతంలో చేతి దాకా వచ్చిన సినిమాలు రిజెక్ట్ చేసిందట. వీటిలో ఓ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యింది. ఒకవేళ నిహారిక ఆ సినిమాలో నటించి […]
అన్ని సినిమాలలో రొటీన్గా కనిపిస్తుందంటూ.. శ్రీ లీల గాలి తీసేస్తున్న ప్రేక్షకులు…!!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీ లీల. ఈ ముద్దుగుమ్మ ” పెళ్లి సందడి ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టి..” ధమాకా ” తో సూపర్ హిట్ కొట్టింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. రీసెంట్ గా వచ్చిన ” భగవంత్ కేసరి” సినిమాలో బాలయ్యకి కూతురుగా నటించి ప్రశంసలు అందుకున్న ఈమె…” ఆదికేశవ ” సినిమాతో నవంబర్ 24న మరోసారి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక తాజాగా విడుదలైన […]
కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటిని ఒకసారి ట్రై చేయండి..!!
వయసు పెరిగే కొద్దీ చాలామంది సైతం ఎక్కువగా నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఎంగేజ్ లోని ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే వారు మాత్రం మారుతున్న వాతావరణం వల్ల ఈ సమస్య పెరుగుతోందని గుర్తించుకోవాలి. ప్రస్తుతం చలికాలం ఎక్కువగా కొనసాగుతోంది దీంతో చాలామందికి కీళ్లనొప్పుల సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.చలికాలంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండాలి కండరాలు సైతం తిమ్మిరిగా ఏర్పడుతూ ఉంటాయట. అంతేకాకుండా సూర్యకాంతి తక్కువ కారణంగా విటమిన్ డి కూడా తగ్గిపోతుంది. […]
అమ్మ బాబోయ్…72 గంటలపాటు కేవలం పండ్లను మాత్రమే తింటే ఇలా జరుగుతుందా…!!
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మన ఆహారంలో కూరగాయలు, పండ్లను పుష్కలంగా చేర్చుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి మన ఆహార సమతూలంగా ఉండాలి. కూరగాయలు, పండ్లను ఇలా అనేక పోషకాలను తీసుకుంటూ ఉండాలి. ఇక మూడు రోజులపాటు అంటే 72 గంటల పాటు కేవలం పండ్లను మాత్రమే తినేందుకు కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. దీని ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు తదితరాలు అందుతాయని, జీర్ణశైలి […]









