ఆదిరెడ్డి కుటుంబాన్ని పక్కన పెట్టినట్లేనా….!

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం ఏమయ్యారు… ఆమె ఎక్కడ ఉన్నారు… రాజమండ్రి సిటీ పరిధిలో పెత్తనం చేస్తున్న ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిస్థితి ఏమిటీ… ఎమ్మెల్యే మామ… మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చంద్రబాబు అవకాశం ఇస్తారా… ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న ప్రశ్నలివే. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని. 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భవానీ… వైసీపీ హవాలో […]

ఆ నలుగురే కీలకం… ఇలా అయితే ఎలా సారూ…!

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లక్ష్యం. అందుకే చివరికి కర్నూలు జిల్లాలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇవే తన చివరి ఎన్నికలు అంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. ఇక గతంలో ఎన్నడూ లేనట్లు… ఏడాది ముందు నుంచే అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. మ్యానిఫెస్టో ప్రకటించారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సైతం యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే 2,300 కిలోమీటర్లు […]

జగన్ బాటలో కేసీఆర్… సక్సెస్ అవుతారా….!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ… 2009లోనే తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన జగన్… ఆ తర్వాత వైసీపీ స్థాపించారు. 2012 నుంచి దాదాపు ఏడేళ్ల పాటు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న జగన్… 2019లో బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి సీటు దక్కించుకున్నారు. తొలి నుంచి తనదైన శైలిలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు జగన్. […]

తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్న అంటువ్యాధులు… బీ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. విషజ్వరాలు, కళ్ల కలకతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో.. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అంటువ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, కలుషిత నీళ్లు అంటు వ్యాధులకు కారణమని వైద్యులు చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో అంటు వ్యాధులు కలకలం రేపుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో.. వైరల్‌ ఫీవర్లు ప్రబలుతున్నాయి. మరోవైపు.. కళ్ల కలక వేగంగా వ్యాపిస్తోంది. దీంతో.. […]

కేసీఆర్ చుట్టూ విమర్శలు… ఇలా అయితే ఎలా సారూ…!

రాష్ట్ర ప్రజలు వరదల్లో చిక్కి ఆర్తనాదాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో పార్టీ విస్తరణ పై దృష్టి పెట్టారు. ముంపు గ్రామాలు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే ఆయన పక్క రాష్ట్రంలోరాజకీయాలు చేస్తున్నారు. నీట మునిగిన గ్రామాల్లో ఏరియల్ సర్వే చేసే తీరక లేని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ ఫ్లైట్స్ ఎక్కి మహారాష్ట్రకు వెళుతున్నారు. రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాలు బయటపెట్టని సీఎం ఈ నెల 3న మహారాష్ట్ర పర్యటనకు […]

ఏపీ కమలంలో కల్లోలం… నలుగురిపై వేటు…!

కమలం పార్టీలో కల్లోలం మొదలైంది. కమిటీలో జరుగుతున్న మార్పులు కమలనాథుల్లో చర్చనీయాంశంగా మారాయి. నిన్నమొన్నటి వరకూ ఏపీ బీజేపీని నడిపిన ఆ నలుగురిలో.. ఇప్పటికే ఇద్దరు వెళ్లిపోయారు. మరో ఇద్దరిని రేపో, మాపో సాగనంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీ బీజేపీ నాయకత్వం మార్పుతో ఆ పార్టీలోనే కాకుండా , అధికార పార్టీకి సైతం సెగ తగులుతోంది. నిన్నమొన్నటి వరకూ రాష్ట్ర బీజేపీలో తమ వారు నేతలుగా ఉండటంతో అధికార పార్టీ నేతలు తెగ సంబరపడిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ […]

జగన్ దసరా ముహుర్తం… ఫలితం ఇస్తుందా…!

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే పుకార్లు షికారు చేస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వెళ్తారని ఓ సారి… కాదు కాదు.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జమిలీ ఎన్నికలు మరోసారి పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019 ఎన్నికల సమయంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో […]

జగ్గయ్యపేట టీడీపీలో నేతల సిగపట్లు…!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ… ముందస్తు పుకార్లు వినిపిస్తున్నాయి. గతానికి పూర్తి భిన్నంగా నేతలంతా ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇక నియోజకవర్గ స్థాయి నేతలైతే ఎన్నికల్లో టికెట్ కోసం అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు. కీలక నియోజకవర్గాల్లో కూడా ఈ సారి టీడీపీ గెలుపు కష్టమనే మాట బలంగా వినిపిస్తోంది. రాజధాని పరిధిలో తమకు తిరుగు లేదని […]

సిక్కోలు టీడీపీలో ఆధిపత్య పోరు… రింగ్ లీడర్ గ్రూప్ పాలిటిక్స్…!

సిక్కోలు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రంగంలో ఎవరుంటారు అనే చర్చ జోరుగా నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. వై నాట్ 175 అని జగన్ అంటుంటే… వై నాట్ పులివెందుల అని చంద్రబాబు అంటున్నారు. ఇదే మాటను స్ఫూర్తిగా తీసుకుని ఇరుపార్టీల నేతలు జనంలో విస్తృతంగా తిరుగుతున్నారు. వైసీపీ తరఫున సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు లేదా ఆయన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పోటీ […]