క‌థ‌-స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: చ‌ంద్ర‌బాబు

హెడ్డింగ్‌ విన‌డానికి షాకింగ్‌గా అనిపించినా.. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో మాత్రం ఇదే జ‌రుగుతోంది. `అక్టోబ‌ర్ నుంచి ప్ర‌జాక్షేత్రంలోనే ఉంటా` అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన నాటి నుంచి ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ను లక్ష్యంగా చేసుకునే ప‌వ‌న్ దీనిని ప్ర‌క‌టించాడా? అనే సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు. `అన్న వ‌స్తున్నాడు` పేరుతో జ‌గ‌న్.. అక్టోబ‌ర్ నుంచే పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ కూడా రంగంలోకి దిగుతుండ‌టం.. అది కూడా […]

20 రోజులు జ‌గ‌న్ ఫ్యామిలీ అడ్ర‌స్ చేంజ్‌

క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో వైసీపీ క్ర‌మ‌క్ర‌మంగా ప‌ట్టు బిగిస్తోంది. గ‌త వారం రోజులుగా ఇక్క‌డ ఎవ‌రో ఒక‌రు ప్ర‌ముక వ్య‌క్తి వైసీపీలో చేరుతూనే ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సంజీవ‌రెడ్డి, నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రాకేశ్‌రెడ్డి, టీడీపీ కార్పొరేట‌ర్ హ‌నీఫ్‌, నిన్న తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు. ఇక్క‌డ ఎన్నిక 2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సెమీఫైన‌ల్‌గా అంద‌రూ భావిస్తుండ‌డంతో జ‌గ‌న్ కూడా ఇక్క‌డ చావో రేవో తేల్చుకునేందుకు రెడీగానే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే […]

నంద్యాల‌లో టీడీపీ అల్లుడు వ‌ర్సెస్ వైసీపీ మామ‌

ఏపీలో ఇప్ప‌టికే హైటెన్ష‌న్‌గా మారిన క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌ల్లో ట్విస్టులు అదిరిపోతున్నాయి. గ‌త వారం రోజులుగా న‌లుగురు కీల‌క వ్య‌క్తులు ఇత‌ర పార్టీల నుంచి టీడీపీలోకి జంప్ చేయ‌డం, ఇక్క‌డ ఇటీవ‌ల కాలంలోనే సీఎం చంద్ర‌బాబు రెండుసార్లు ప‌ర్య‌టించ‌డం, ఇక ఇక్క‌డ ప్ర‌చారానికి వైసీపీ అధినేత జ‌గ‌న్‌, ష‌ర్మిల‌, విజ‌య‌ల‌క్ష్మితో పాటు టీడీపీ నుంచి బ్రాహ్మ‌ణి లాంటి వాళ్లు ప్ర‌చారానికి వ‌స్తుండ‌డంతో ఇప్ప‌టికే ఇక్క‌డ రాజ‌కీయం అదిరిపోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇక్క‌డ […]

ర‌క్ష‌ణ‌నిధి గ్రాఫ్ ఎలా ఉంది?ప‌్ల‌స్‌లు, మైన‌స్‌లు ఇవే

కృష్ణా జిల్లాలోని ప‌శ్చిమ‌ప్రాంతంలో వెన‌క‌ప‌డిన నియోజ‌క‌వ‌ర్గం తిరువూరు. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయిన తిరువూరులో గ‌త మూడుసార్లు టీడీపీ గెల‌వ‌క‌పోవ‌డం ప్ర‌త్యేక‌త‌. గ‌త ఎన్నిక‌ల్లో పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధి తిరువూరు నుంచి పోటీ చేసి 1676 ఓట్ల స్వ‌ల్ప మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. గ‌తంలో స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధిగా ప‌నిచేసిన ర‌క్ష‌ణ‌నిధి ఎమ్మెల్యేగా కొన్ని ప‌రిమితుల‌కు లోబ‌డ‌డం వ‌ల్ల అనుకున్న స్థాయిలో ప్రోగ్రెస్ చూపించ‌లేక‌పోతున్నారు. విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కావ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో […]

షాక్‌: వైసీపీలోకి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు…!

ఏపీలో అధికార టీడీపీ ఈ మూడేళ్ల‌లో రాజ‌కీయంగా సాధించింది ఏంటంటే అది ఒకే ఒక్క‌టి… విప‌క్ష వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకోవ‌డం. చంద్ర‌బాబు అభివృద్ధి ద్వారా బ‌లోపేతం అవ్వాల‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసి ఇత‌ర పార్టీ ఎమ్మెల్యేల‌ను చేర్చుకుని పార్టీని బలోపేతం చేయాల‌నే ప్ర‌య‌త్నానికి తెర‌దీశారు. వైసీపీని రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టేందుకు చంద్ర‌బాబు వేసిన ఈ ఎత్తులు ఇప్పుడు బాబుకే పెద్ద ముప్పు కాబోతున్నాయి. ఏపీ టీడీపీలో ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న రాజ‌కీయ ప‌రిణామాలు […]

త‌మ్ముడి బాట‌లోనే అన్న.. కార‌ణాలివే

ర‌క్త‌సంబంధం వేరు.. రాజ‌కీయాలు వేరు! కానీ నంద్యాల‌లో ఇప్పుడు ర‌క్త‌సంబంధం వైపు రాజకీయాలు న‌డుస్తున్నాయి. త‌మ్ముడి న‌డిచిన బాట‌లోనే అన్న కూడా ప‌య‌నించేందుకు సిద్ధమైపోయారు. త‌మ్ముడు శిల్పా మోహ‌న‌రెడ్డి పార్టీ వీడుతున్నా.. వేరే పార్టీ నుంచి బ‌రిలోకి దిగినా.. తాను మాత్రం టీడీపీలోనే ఉంటాన‌ని, పార్టీ విజ‌యానికే ప‌నిచేస్తాన‌ని చెప్పిన ఎమ్మెల్సీ శిల్పాచ‌క్ర‌పాణి.. ఇప్పుడు వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు రెడీ అయ్యారు. మ‌రి టీడీపీలో ఉంటాన‌ని చెప్పిన ఆయ‌న‌.. ఇంత స‌డ‌న్‌గా పార్టీ మారాల‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డానికి […]

2019రాజ‌మండ్రి ఎంపీ సీటుపై టీడీపీ, వైసీపీ కొత్త ప్రయోగం!

ఏపీలో ఎవ‌రైనా అధికారం ద‌క్కించుకునేందుకు తూర్పు గోదావ‌రి జిల్లా కీల‌క‌మైంది. ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుచుకున్న పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంటుంద‌న్న నానుడి ఉంది. గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగాను ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ జిల్లాలో రాజ‌మండ్రి ఎంపీ సీటుకు రాజ‌కీయంగా చాలా ప్రాధాన్య‌త ఉంది. రాజ‌మండ్రి ఎంపీగా పోటీ చేసేందుకు ప్ర‌ధాన పార్టీల నుంచి ప్ర‌ముఖులే పోటీప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ, వైసీపీ అభ్య‌ర్థులుగా పోటీ […]

నంద్యాల‌లో ప్ర‌జెంట్ ట్రెండ్ ఏంటి?

క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ఉప ఎన్నిక రోజు రోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఇక్క‌డ రోజు రోజుకు వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంటే టీడీపీ గ్రాఫ్ త‌గ్గుతోంది. ఇక్కడ అన్ని వ‌ర్గాల ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు చంద్ర‌బాబు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో 56 వేల ఓట‌ర్లు ఉన్న ముస్లింల‌ను ఆక‌ట్టుకునేందుకు చంద్ర‌బాబు ఇక్క‌డ ఇద్ద‌రు ముస్లిం వ్యక్తుల‌కు రెండు కీల‌క ప‌ద‌వులు ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన నౌమాన్‌కు కార్పొరేష‌న్ ప‌ద‌వితో […]

బీజేపీతో వైసీపీ పొత్తు…. సీట్ల డీల్ ఇదే..!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న అధికార టీడీపీ+బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌లిసుండే ఛాన్సులు లేవ‌ని ప్రచారం జ‌రుగుతోంది. కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు కూడా అందుకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు అయిన మాజీ కేంద్ర మంత్రి ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోతుండ‌డం, ఇక ఇప్పుడు ఏపీ బీజేపీ అంతా చంద్ర‌బాబును టార్గెట్ చేసే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ఏపీలో బీజేపీ టీడీపీ మ‌ధ్య ఫ్యూచ‌ర్‌లో వార్ ఓ […]