వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై కేసులు.. ఆ జీవో కాల్ బ్యాక్‌..!

“మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చిందిలే.. ఇక‌, మ‌న ఇష్టం.. అడిగేవారు ఎవ‌రు? “ అనుకున్న వైసీపీ నాయ‌కుల‌కు, మంత్రుల‌కు భారీ షాక్ త‌గిలింది. ఎందుకంటే.. గ‌తంలో వీరిపై న‌మోదైన కేసుల‌కు సంబంధించి.. ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం తీవ్ర నిర్ణ‌య‌మే తీసుకుంది. వైసీపీ ప్ర‌బుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ముందు కూడా.. అనేక సంద‌ర్భాల్లో వైసీపీ నేత‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. అయితే.. వీటిని విచారించాల్సిన వైసీపీ ప్ర‌భుత్వం.. ఎలాంటి విచార‌ణ‌లు లేకుండా.. మూసేసే ప్ర‌య‌త్నం చేసింది. దీనికి సంబంధించి […]

రావిపై వేటు..మర్రి దారెటు!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కమ్మ వర్గం హవా ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఏ పార్టీ అయినా సరే కొన్ని స్థానాలని నడిపించేది కమ్మ నేతలే. అలా కమ్మ నేతల లీడింగ్ ఉంటే స్థానాల్లో పొన్నూరు, చిలకలూరిపేట కూడా ఉన్నాయి. అయితే రెండు స్థానాల్లో కమ్మ నేతల ఆధిక్యం ఉంటుంది. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి నిలబడ్డ కమ్మ నేతలకు చెక్ పెట్టడానికి జగన్ వేరే వర్గాలకు చెందిన నాయకులని నిలబెట్టి […]

విశాఖ ‘గర్జన’ వర్సెస్ ‘సేవ్’ ఉత్తరాంధ్ర..!

ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత కొంతకాలంగా రాజధాని విషయంలో పెద్ద రచ్చ నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే అమరావతి రైతులు…అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచే ఉత్తరాంధ్రలోని వైసీపీ నేతలు..విశాఖని పరిపాలన రాజధాని అనే డిమాండ్‌తో ఉద్యమానికి సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నా, మూడేళ్ళ క్రితమే మూడు రాజధానులు ప్రకటించినా సరే..ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్లుగా వైసీపీ నేతలు విశాఖ రాజధాని అని పోరాటం మొదలుపెట్టారు..అలాగే అమరావతి రైతుల పాదయాత్రని అడ్డుకుని తీరుతామని ప్రకటనలు చేస్తున్నారు. […]

క్లాస్ పీకినా..ఆ వారసుడు మారలేదే..!

ఈ మధ్య జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాప్‌లో పనిచేయని ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ ఇచ్చారు. గడపగడపకు పెద్ద తిరగని ఎమ్మెల్యేలకు..క్లాస్ పీకి ఇకనుంచైనా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అయితే ఇదే సమయంలో మాజీ మంత్రి పేర్ని నానికి జగన్ క్లాస్ తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి. పైగా తన బదులు తన వారసుడు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) గడపగడపకు వెళుతున్నాడని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని, కిట్టు […]

వైసీపీకి షాక్ ఇచ్చేలా గేమ్ ఆడిన బాబు…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వంటి వ్యూహాత్మ‌క నాయ‌కుడు ఉండ‌ర‌ని అంటారు. ఎక్క‌డ త‌గ్గాలో.. ఎక్క‌డ నెగ్గాలో తెలిసిన నాయ‌కుడిగా ఆయ‌న‌కు పేరుంది. ఇప్పుడు కూడా.. అదే త‌ర‌హాలో చంద్ర‌బాబు వ్య‌వ‌హ రించారు. గ‌త కొన్ని రోజులుగా.. ఒక కీల‌క విషయంపై వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీకి.. పేరు మార్చారు. ఈ స‌మ‌యంలో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళ‌న చేసింది. ఆయ‌న‌పేరు మార్చేందుకు వీల్లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. అయితే.. దీనిపై వైసీపీ చిత్రంగా స్పందించింది. […]

వైసీపీ మైండ్‌గేమ్‌తో టీడీపీ చిత్తు..!

ఉన్నది లేనట్లుగా…లేనిది ఉన్నట్లుగా..నిజాన్ని అబద్దంగా.. అబద్దాన్ని నిజంగా మార్చడమే రాజకీయం. ఒకప్పుడు ప్రజల్లో తిరిగి వారి మెప్పు పొంది నేతలు ఓట్లు పొందేవారు. కానీ ఇప్పుడు మైండ్ గేమ్‌లు ఆడి ఓట్లు పొందుతున్నారు. ఈ మైండ్ గేమ్ ఆడటంలో వైసీపీ బాగా ఆరితేరిపోయింది. వైసీపీ ఆడే గేమ్‌లో పడి టీడీపీ చిత్తు అవుతూనే ఉంది. అయితే ఇటీవల వైసీపీ మరో మైండ్‌గేమ్‌కు తెరలేపింది. ఈ గేమ్‌లో కూడా టీడీపీ చిత్తు అయ్యేలా ఉంది. రాజధాని విషయంలో వైసీపీ […]

నగరి గ్రౌండ్ రిపోర్ట్: ప్లస్-మైనస్‌లు ఇవే..?

గత రెండు ఎన్నికలుగా టీడీపీ కసిగా చెక్ పెట్టాలని అనుకుంటున్న వారిలో రోజా కూడా ఒకరు. ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఉన్న రోజా టీడీపీని వదిలి..వైసీపీ వైపుకు వెళ్ళాక ఏ స్థాయిలో చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇక ఇలా దూకుడుగా ఉన్న రోజాకు చెక్ పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తూ..దగ్గరకొచ్చి మరే బోల్తా కొడుతుంది. 2014 ఎన్నికల్లో నగరి నుంచి రోజా టీడీపీపై కేవలం 858 ఓట్లతో మాత్రమే గెలిచారు. అంటే రోజాకు […]

అచ్చెన్న-పవన్ ఒకేసారి..వైసీపీకి రివర్స్.!

గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాంధ్ర రాజకీయాలు బాగా హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఎప్పుడైతే అమరావతి రైతులు..రాజధానిగా అమరావతిని ఉంచాలని చెప్పి అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి..ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. మరి జగన్ ఏమన్నా క్లాస్ ఇచ్చారో..లేక నాయకులే రంగంలోకి దిగారో తెలియదు గాని. అసలు అమరావతిగా రాజధాని ఉంచాలని చెప్పి ఉత్తరాంధ్రలో ఉన్న దేవుడుకు ఎలా మొక్కుకుంటారని చెప్పి ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. విశాఖకు రాగానే అమరావతి పాదయాత్రని ఖచ్చితంగా […]

ఉత్తరాంధ్ర పోరు..34లో లీడ్ ఎవరికి?

ఈ రోజుల్లో ఏ అంశమైన అది రాజకీయం చుట్టూనే నడుస్తుంది. ప్రజలకు పనికొచ్చే పనులైన, పనికిరాని పనులైన సరే..దాని చుట్టూ రాజకీయ నడవాల్సిందే. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని అంశంపై..అటు వైసీపీ, ఇటు టీడీపీ రాజకీయం చేస్తూనే ఉన్నాయి. ఇందులో ప్రజా ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని..మూడు రాజధానులు అని చెప్పి వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది. ఇటు ఒకటే రాజధాని అది కూడా అమరావతిని చెప్పి టీడీపీ రాజకీయం నడిపిస్తుంది. మూడు రాజధానుల ద్వారా..ఉత్తరాంధ్ర, […]