ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. ఇక్కడ వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. అదే సమయంలో రెండు పార్టీల్లో అంతర్గత యుద్ధం కూడా నడుస్తోంది. వైసీపీలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..మంత్రి జోగి రమేష్ వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. అటు టీడీపీలో మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావుల మధ్య పోరు నడుస్తోంది. పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగి..వచ్చే ఎన్నికల్లో తన సొంత స్థానమైన మైలవరం […]
Tag: ysrcp
నర్సీపట్నం వైసీపీలో రచ్చ..అయ్యన్న సోదరుడుతో చిక్కులు..!
రాష్ట్రంలో టీడీపీని దెబ్బతీసే క్రమంలో చాలావరకు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నాయకులని వైసీపీలోకి లాగేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా టీడీపీ నేతలని లాగడం వల్ల వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగేలా ఉంది. వారు తీసిన గోతిలో వారే పడుతున్నారు. అలా టీడీపీ నేతలు వచ్చిన చోట ఆధిపత్య పోరు పెరిగి వైసీపీకి మైనస్ అవుతుంది. ఇదే క్రమంలో నర్సీపట్నం నియోజకవర్గంలో అదే పరిస్తితి కనిపిస్తోంది. అక్కడ టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుని […]
‘మరణ దిన వేడుకలు’ వెనక మాజీ మంత్రి డాక్టర్ పాలేటి మర్మం ఏమిటి ? టార్గెట్ బలరాం గా ఆపరేషన్?
బాపట్ల జిల్లా చీరాలలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు వినూత్నంగా నిర్వహించిన ‘మరణ దిన వేడుకలు’వెనక చాలా గూడార్థం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన ఏదో ఆషామాషీగా,అర్థరహితంగా ఈ కార్యక్రమం నిర్వహించలేదని చీరాల రాజకీయ తాజా పరిణామాలను బాగా విశ్లేషించిన వారికి స్పష్టంగా అవగతమవుతుంది.ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే కరణం బలరాం ను టార్గెట్ చేసి డాక్టర్ పాలేటి ఈ కార్యక్రమానికి డిజైన్ చేశారని సర్వత్రా వినవస్తోంది. కొద్దిగా వెనక్కు వెళితే..! 2019లో చీరాల నుండి […]
ప్రకాశం వైసీపీలో యువ డాక్టర్ రాజకీయం..సీటు కోసమే..!
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ జగన్ సీటు ఇస్తారా? అంటే అది ఏ మాత్రం జరగని పని చెప్పవచ్చు. ఖచ్చితంగా వ్యతిరేకత ఎక్కువ ఉన్నవారిని పక్కన పెట్టడం గ్యారెంటీ..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే జగన్ ఆ మేరకు ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. సరిగ్గా పనిచేయకపోతే సీటు ఇవ్వనని చెప్పేశారు. ఇదే క్రమంలో కొందరు ఆశావాహులు సీటు పై ఆశలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొందరు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. […]
ఆళ్లగడ్డ వైసీపీలో ట్విస్ట్..గంగులకు సొంత రిస్క్..!
గత ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతలు తమ వారసులని ఎన్నికల రంగంలోకి దింపి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అలా సక్సెస్ అయిన వారిలో గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరు. సీనియర్ నేత అయిన గంగుల..2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ సీటు తన తనయుడు బిజేంద్రరెడ్డికి ఇప్పించుకున్నారు. ఇక జగన్ వేవ్లో బిజేంద్ర భారీ మెజారిటీతో టీడీపీ నుంచి పోటీ చేసిన భూమా అఖిలప్రియపై గెలిచారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. ఓ […]
కృష్ణాలో వెనుకబడిన వైసీపీ..బడా నేతలే.!
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విషయంలో తాజాగా జగన్..వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాపులో గడపగడపకు పెద్దగా వెళ్లని ఎమ్మెల్యేలపై జగన్ కాస్త సీరియస్ అయినట్లు తెలిసింది. అందరూ ఖచ్చితంగా గడపగడపకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళడంలో బాగా వెనుకపడ్డారని జగన్ తేల్చి చెప్పేశారు. కృష్ణాలో 16 సీట్లు ఉంటే కేవలం ఒక సీటులోనే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు..మిగిలిన 15 సీట్లలో […]
సిట్టింగులకు సీట్లు..ఎమ్మెల్యేలపై జగన్ సడన్ ప్రేమ..!
పనితీరు సరిగ్గా లేకపోతే ఎట్టి పరిస్తితుల్లోనూ నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, కాబట్టి తనని ఏం అనుకోవద్దు అని చెప్పి ఇదివరకు జరిగిన వర్క్ షాపుల్లో జగన్..ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా వార్నింగ్ ఇచ్చిన జగన్..తాజా వర్క్ షాపులో పూర్తిగా రివర్స్ లో మాట్లాడారు. ఎమ్మెల్యేలంటే తనకు కోపం లేదని, అత్యంత ప్రేమ ఉందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలెవరినీ పోగొట్టుకోవడం ఇష్టం లేదని, సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ మళ్లీ చట్టసభలో చూడాలన్నదే తన అభిమతమని, […]
రగిలిన మాచర్ల..టీడీపీకి స్కోప్ ఇవ్వని వైసీపీ.!
మాచర్ల అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డా అని చెప్పవచ్చు..ఇక్కడ అపోజిట్లో ఎవరు నిలబడిన వారిని ఓడించడం మాచర్ల ప్రజలకు అలవాటైన పని. తమకు అండగా నిలబడే పిన్నెల్లిని ఎప్పుడు గెలిపిస్తూ ఉంటారు. అయితే గత ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో పిన్నెల్లి గెలిచారు. పైగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో టీడీపీకి చుక్కలు కనబడుతున్నాయి. ఒకానొక దశలో టీడీపీకి బలమైన నాయకుడు కూడా లేరు. ఇక వరుసపెట్టి టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతూ వచ్చాయి. ఇదే సమయంలో […]
వారాహిని వదలని వైసీపీ..మరీ వింతగా ఉన్నారే!
ఎవరైకైనా తాము చేసే తప్పులు కనబడవు గాని…ఎదుటవారిని తప్పుబట్టడం బాగా తెలుస్తోంది. ఈ ఫార్ములాని అధికార వైసీపీ బాగా ఫాలో అవుతుంది. అధికారంలోకి రాగానే..ప్రభుత్వ బిల్డింగులకు వైసీపీ రంగులు వేయడం, సుప్రీం కోర్టులో మొట్టికాయలు తిని మళ్ళీ రంగులు తీయడం..ఇంకా ఎక్కడపడితే అక్కడ వైసీపీ రంగులు వేసుకురావడం, ఆఖరికి భూమి పట్టాలపైన జగన్ ఫోటోలని పెట్టడం..ఇలా ఒకటి ఏంటి తమదనే ముద్ర ఉండటానికి రకరకాల పనులు వైసీపీ చేసింది. అలాంటిది వైసీపీ నేతలు ఇప్పుడు బస్సు యాత్ర […]