ఊహించని ట్విస్ట్..కంచుకోటలో వెనుకబడ్డ టీడీపీ!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు పోటాపోటిగా నడుస్తున్నాయి. వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14, టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అందులో ఎమ్మెల్యే వంశీ వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో టీడీపీకి ఒక్కరే ఎమ్మెల్యే మిగిలారు. అయితే అలా గత ఎన్నికల్లో దారుణ పరాజయం చూసిన టీడీపీ..ఇప్పుడు నిదానంగా బలపడుతుంది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు […]

నెల్లూరు సిటీలో వైసీపీ-టీడీపీల్లో ట్విస్ట్‌లు..సీటు పోటీ?

వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీలో రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తున్నాయి. ఇక్కడ రెండు పార్టీల్లో సీటు విషయంలో పోటీ ఉంది. రెండు పార్టీల నుంచి సిటీ సీటు ఆశించే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అసలు ఎంతమంది పోటీ పడుతున్నారు..ఈ సీటులో ప్రస్తుతం పరిస్తితి ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే..ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణపై స్వల్ప మెజారిటీ తేడాతో అనిల్ గెలిచారు..మంత్రి అయ్యారు. తర్వాత మంత్రి […]

ఏపీలో కొత్త పంచాయితీ..కాపు వర్సెస్ బలిజ.!

ఏపీలో కులాల పంచాయితీ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది..కులాల ఆధారంగానే రాజకీయాలు కూడా నడుస్తాయి. రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లు ఉన్న వారిని టార్గెట్ చేసుకుని పార్టీలు రాజకీయం చేస్తాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీలు బీసీల కోసం ఎన్ని ఎత్తులు వేస్తున్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు కాపులపై గురి పెట్టారు. కాపు ఓట్లు లక్ష్యంగా రాజకీయం నడుపుతున్నారు. తాజాగా వంగవీటి రంగా వర్ధంతినీ రెండు పార్టీలు కాపు ఓట్లు కొల్లగొట్టే వేదికలుగా మార్చుకున్నాయి. అటు విశాఖలో కాపు నాడు […]

టీడీపీలో ముస్లిం అభ్యర్ధులు..కడప టార్గెట్..!

రాష్ట్రంలో సామాజికవర్గాల పరంగా ఓట్లు కొల్లగొట్టాలని ప్రధాన పార్టీల ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ఎన్నికల దగ్గరపడుతున్నప్పుడల్లా కులాల పరంగా రాజకీయం చేసి..కొన్ని కులాల ఓట్లని దక్కించుకోవాలని చూస్తారు. అటు వైసీపీ గాని, ఇటు టీడీపీ గాని..ఇలా కులాల పరంగా రాజకీయం చేస్తూ ఉంటాయి. ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా రాజకీయం నడుపుతాయి. ఆ కులానికి తగ్గ సమీకరణాలతో ముందుకెళ్తారు. అయితే ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు చాలా కీలకం అని చెప్పవచ్చు. వారే గెలుపోటములని […]

ఎంపీలకు కూడా జగన్ షాక్..సీట్లు పాయే.!

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలనే దిశగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అధికారంలోకి వస్తే..మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండవచ్చు అనేది జగన్ ప్లాన్. అందుకే జగన్ ఆచి తూచి అడుగులేస్తున్నారు. గెలవడం కోసం అవసరమైతే కొందరు ఎమ్మెల్యేలని సైతం పక్కన పెట్టడానికి జగన్ వెనుకాడటం లేదు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇస్తే వైసీపే దెబ్బతినడం ఖాయం. అందుకే కొందరిని మార్చి..ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. అయితే […]

ఈ స్ట‌యిల్ మారాలేమో బాబూ…!

రాజ‌కీయంగా నాయ‌కుల‌కు ఒక ఇమేజ్ వ‌చ్చిన త‌ర్వాత‌.. కొంత ఇబ్బంది వ‌స్తుంది. అదేంటంటే మాస్ మ‌హారాజు మాదిరిగా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేక పోవ‌డం. అంతేకాదు.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చోటు సంపాయించుకో వ‌డం. గ‌త కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబును ప‌రిశీలిస్తే.. ఈ రెండు స‌మ‌స్య‌లు ఆయ‌న ప్ర‌సంగాల్లో క‌నిపిస్తున్నాయి. ప్ర‌జ‌లు ఆయ‌న స‌భ‌ల‌కు వ‌స్తున్నారు. దీంతో ఆయ‌న ఉల్లాసంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌సంగాల్లో ఒకింత అగ్ర‌సివ్ నెస్ క‌నిపిస్తోంది. నేను చేశాను.. నేనే […]

ఎలమంచిలిలో ట్విస్ట్..సీటు వాళ్ళకే ఇవ్వాలంటున్న ఎమ్మెల్యే.!

వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు స్వతహాగానే సీటుపై ఆశలు వదులుకుంటున్నారు. ఎందుకంటే వారిపై ప్రజా వ్యతిరేకత పెరిగిందనే విషయం అర్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకే సీటు విషయంలో ఇప్పుడు కొత్త మెలికలు పెడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా..అదే తరహాలో సీటు విషయంలో కొత్త మెలిక పెడుతున్నారు. ప్రస్తుతం ఎలమంచిలిలో ఎమ్మెల్యే కన్నబాబురాజుపై ప్రజా వ్యతిరేకత […]

బిగ్ డౌట్‌: ఈ టాప్ లీడ‌ర్లు వైసీపీలో ఉన్నారా… లేరా… !

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఉన్నామ‌ని కొంద‌రు నాయ‌కులు అంటున్నా వాస్త‌వంగా చూస్తే అస‌లు వాళ్లు పార్టీలో ఉన్నారా ? అన్న సందేహలు క‌లుగుతున్నాయి. రీసెంట్‌గా మాజీ మంత్రి, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌కే చెందిన డీఎల్ ర‌వీంద్రారెడ్డి తాను వైసీపీలో ఉన్నాన‌ని చెబుతున్నారు. అయితే ఆయ‌న జ‌గ‌న్ పై విమర్శ‌లు చేశాక ఆ పార్టీ నేత‌లు ఎవ్వ‌రూ కూడా ఆయ‌న మా పార్టీ నాయ‌కుడే అని ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. అయితే డీఎల్ మాత్రం తాను […]

టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన కీల‌క ఎన్నిక‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి భారీ షాక్ త‌గిలింది. ఇది ప్ర‌త్య‌క్షంగా కాదు.. ప‌రోక్షంగానే! అయినా కూడా.. భారీ దెబ్బేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఏపీలో స‌చివాల‌య ఉద్యోగుల సంఘం ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఫలితాలు.. తాజాగా విడుద‌ల‌య్యాయి. ఈ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ వెంక‌ట్రామిరెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఈయ‌న‌కు వైసీపీ సానుభూతిప‌రుడుగా పేరుంది. పైగా.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాకుచెందిన వ్య‌క్తి. అంతేకాదు.. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీప్ర‌భుత్వాన్ని ప్ర‌శంస‌ల‌తో నింపేసేవారు. సో.. ఈయ‌న […]