కేసీఆర్‌కు టచ్‌లో ఏపీ ఎమ్మెల్యేలు..సంక్రాంతి తర్వాత..!

ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ దిశగా కేసీఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీలో పార్టీ ఆఫీసు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఏపీలో పలువురు కీలక నేతలని బీఆర్ఎస్ లో చేర్చారు. రిటైర్డ్ ఐ‌ఏ‌ఎస్ అధికారి తోట చంద్రశేఖర్..తాజాగా హైదరాబాద్‌కు వెళ్ళి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. అటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సైతం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇంకా పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఇదే క్రమంలో పలువురు కాపు […]

ఉదయగిరి వైసీపీలో పోరు..మేకపాటికి మైనస్!

రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. సొంత పార్టీలోని నేతలకు ఒకరంటే ఒకరికి పడని పరిస్తితి. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొందరు నేతలు సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలతో వెళ్ళడం, నేతలని, కార్యకర్తలని పట్టించుకోకపోవడం వల్ల వారు రివర్స్ అయ్యే పరిస్తితి నెలకొంది. ఇక ఇప్పటికే పలు వివాదాలు నడుస్తున్న నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ఆధిపత్య పోరు పెరిగింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి […]

ఆ వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు..?

జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ..ఏ స్థాయిలో వైసీపీపై పోరాడుతుందో చెప్పాల్సిన పని లేదు..ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తుంది. ఎక్కడా కూడా తగ్గకుండా టీడీపీ ముందుకెళుతుంది. అటు జనసేన, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, కాంగ్రెస్, బీజేపీ సైతం..వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నాశనం అవుతుందనే విధంగా విమర్శలు చేస్తున్నారు. అయితే విపక్ష పార్టీలు విమర్శలు చేస్తే ఒక అర్ధం ఉంది..కానీ సొంత పార్టీ వాళ్లే..తమ […]

తిరువూరు వైసీపీలో సెగలు..ఎమ్మెల్యేని ఓడిస్తామని సవాల్!

రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. అటు టీడీపీలో కూడా ఇలాంటి రచ్చ ఉంది..కానీ వైసీపీలో మరింత ఎక్కువ కనబడుతోంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల సీట్ల కోసం నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు వైసీపీలో అసమ్మతి రాగం తారస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే రక్షణనిధి, ఆయన బామ్మర్ది, వారి అనుచరుల అరాచకాలు పెరిగిపోయాయని..వైసీపీలో కొందరు నేతలు రగిలిపోతున్నారు. […]

కర్నూలు సిటీ వైసీపీలో రచ్చ..టీడీపీలో భరత్‌ ఫిక్స్?

కర్నూలు సిటీ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ కంచుకోట..ఇప్పుడు వైసీపీ అడ్డా. గతంలో టీడీపీ ఇక్కడ రెండుసార్లు, సి‌పి‌ఎం రెండుసార్లు గెలిచింది. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. అయితే వైసీపీ భారీ విజయాలు ఏమి సాధించడం లేదు. 2014 ఎన్నికల్లో కేవలం 3479 ఓట్ల తేడాతో టీడీపీపై వైసీపీ గెలిచింది. జగన్ వేవ్ ఉన్న 2019 ఎన్నికల్లో సైతం 5353 ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది. అంటే రెండు […]

ఆనం సీటుకు ఎసరు..అంతా జగనే అంటున్న బొత్స..!

అధికార వైసీపీలో ఊహించని విధంగా కొందరు నేతలు అసంతృప్తి గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. మొదట నుంచి వైసీపీపై తిరుగుబాటు చేసి ఎంపీ రఘురామకృష్ణంరాజు రెబల్ నేతగా మారిపోయారు. ఆయన మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి సైతం తమ ప్రభుత్వంపై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. అలాగే ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆ మధ్య మద్దిశెట్టి వేణుగోపాల్..అటు డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి వారు తమ ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం […]

లోకేష్ ‘యువగళం’: వైసీపీ అడ్డుకుంటుందా?

మొత్తానికి నారా లోకేష్ పాదయాత్ర చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే..మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పటికే చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆయనకు తోడుగా లోకేష్ సైతం పాదయాత్రకు రెడీ అయ్యారు. 2023 జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. 400 రోజులు 4 వేల కిలోమీటర్లు..100 నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. కుప్పం టూ ఇచ్చాపురం పాదయాత్ర కొనసాగనుంది. అయితే లోకేష్ పాదయాత్రకు తాజాగా యువగళం అని పేరు […]

ఆనం వారి అసంతృప్తి..సిగ్నల్స్ ఇస్తున్నారా?

మొదట నుంచి అధికార వైసీపీలో అసంతృప్తి గళం వినిపిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే..అది సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి అని చెప్పవచ్చు. వాస్తవానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎప్పుడైతే వైసీపీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారో..అప్పటినుంచే ఆనం కూడా సొంత పార్టీపై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. కాకపోతే రఘురామ మరీ దూకుడుగా విమర్శలు చేశారు. ఆనం విమర్శలు చేసినా మధ్యలో సైలెంట్ అయిపోయారు. దీంతో ఆయన పార్టీకి దూరం అవ్వలేదు. కానీ ఇటీవల కాలంలో […]

పాడేరులో వైసీపీకి నెగిటివ్..టీడీపీకి నో పాజిటివ్?  

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం బలం లేని విషయం తెలిసిందే. అరకు, పాడేరు లాంటి స్థానాల్లో టీడీపీకి పెద్ద పట్టు లేదు. ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా ఆ నియోజకవర్గాల్లో నడుస్తోంది. ఇక ఇందులో పాడేరు గురించి మాట్లాడుకుంటే..1985, 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పాడేరు నుంచి వైసీపీ గెలుస్తూ వస్తుంది. 2014లో వైసీపీ […]