పేప‌ర్ క‌టింగులు పెరుగుతున్నాయ్‌.. వైసీపీలో సెన్షేష‌న‌ల్ న్యూస్‌…!

రాజ‌కీయాల్లో నేత‌లు ఎవ‌రికి భ‌య‌ప‌డినా.. ఎవ‌రికి భ‌య‌ప‌డ‌క‌పోయినా.. ఇప్ప‌టికీ.. అంతో ఇంతో ప్రింట్ మీడియాకు భ‌య‌ప‌డుతున్నారు. పార్టీలు ఏవైనా కూడా ప్రింట్ మీడియా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గానే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. దీనికి కార‌ణం .. సాధార‌ణ చానెళ్లు అయితే.. వార్త‌ల‌ను మార్చుకునేందుకు… వెంట‌నే స‌రిచేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ, ప్రింటులో మాత్రం అలా కుద‌ర‌దు. ఒక‌వేళ స‌వ‌ర‌ణ‌లు వేసినా.. అప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి ప్ర‌చారం వెళ్లిపోతుంది. అందుకే.. నాయ‌కులు అంతో ఇంతో మీడియాకు భ‌య‌ప‌డుతున్నారు. ఇక‌, అధికారంలో ఉన్న పార్టీ […]