టార్గెట్ జ‌గ‌న్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ను, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని విడదీసి చూడ‌లేం! అంత‌లా కాంగ్రెస్‌ను త‌న‌లో ఐక్యం చేసేసుకున్నాయాన‌! ఆయ‌న మ‌ర‌ణం తర్వాత వైఎస్ జ‌గ‌న్ రాష్ట్ర రాజ‌కీయాల్లోకి రావ‌డం.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా జ‌గ‌న్ వైపు వెళ్లిపోవ‌డం.. ఇదే స‌మయంలో విభ‌జ‌న జ‌ర‌గ‌డం.. ఇలా దెబ్బ మీద దెబ్బ త‌గ‌లడంతో ఏపీలో కాంగ్రెస్ జాడే లేకుండా పోయింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి కొంతైనా పుంజుకోవాల‌ని పార్టీ త‌హ‌త‌హ‌లాడుతోంది. ఇదే స‌మ‌యంలో వైఎస్ పేరు చెప్పి.. త‌మ […]

సోషల్ మీడియా చేతికి చిక్కిన జ‌గ‌న్‌

సీఎం నారా చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు పొర‌పాటున ఏదైనా మాట జారితే.. దాని గురించి వైసీపీ నేత‌లు ఎంత ర‌చ్చ‌ చేశారు! ఎన్ని మాట‌లు అన్నారు! సోష‌ల్ మీడియాలో ఎంత‌టి ప్ర‌చారం కల్పించారు! ముఖ్యంగా లోకేష్ వ్యాఖ్య‌ల‌ను ప‌దేప‌దే టీవీలో చూపిస్తూ.. ప‌త్రిక‌ల్లో బ్యాన‌ర్ హెడ్డింగులు చేస్తూ.. ఆడిపోసుకున్నారు. మ‌రి ఇప్పుడు స్వ‌యంగా వాళ్ల అధినేత జ‌గ‌న్ త‌డ‌బ‌డ్డారు. నిందితుల‌ను అన‌బోయి ఏకంగా బాధితుల‌నే అరెస్టుచేయాల‌ని స‌ల‌హాలిచ్చారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత‌లు ఏ స‌మాధానం […]

క్యాస్ట్ పాలిటిక్స్ వ‌ద్దంటోన్న జ‌గ‌న్‌

కుల రాజ‌కీయాల‌పై వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ఆస‌క్తిక‌రంగాను, సామ‌ర‌స్య‌పూర్వ‌కంగాను మాట్లాడారు. కొద్ది రోజులుగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితుల‌కు, ద‌ళితేత‌రుల‌కు మ‌ధ్య వార్ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. గ్రామంలో అంబేద్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటుపై చెల‌రేగిన గొడ‌వ కాస్తా పెద్ద‌దిగా మారిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ పార్టీల‌కు చెందిన ద‌ళిత నాయ‌కులు సైతం అక్క‌డ‌కు చేరుకుని గ‌ర‌గ‌ప‌ర్రులో బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు. ఈ కోవ‌లోనే వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ సైతం శుక్ర‌వారం గ‌ర‌గ‌ప‌ర్రుకు వెళ్లి అక్క‌డ సాంఘిక […]

జ‌గ‌న్ కోసం ఒక్క‌టైన తెర వెన‌క లీడ‌ర్లు..!

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుందా? 2019లో జ‌గ‌న్ సీఎం క‌ల నెర‌వేర‌బోతోందా? అంటే.. ఇప్పుడు గ్యారెంటీగా ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న దివంగ‌త వైఎస్ మిత్రులు, స‌న్నిహితులు అంద‌రూ జ‌గ‌న్‌కి జ‌ట్టుగా క‌లిసి రావాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. వైఎస్ అధికారంలో ఉండ‌గా ఆయ‌న‌తో ఎంతో చెలిమి చేసిన రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు జ‌గ‌న్‌ని సీఎంని చేసే బాధ్య‌త తీసుకున్నార‌ని, దీనివెనుక వైఎస్ ఆత్మ కేవీపీ ప్ర‌ధాన చ‌క్రం […]

జ‌గ‌న్‌కి ఘ‌ట్ట‌మ‌నేని వారి స్థ‌లం!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి ఘ‌ట్ట‌మ‌నేని వంశానికి అవినాభావ సంబంధం ఉంది. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బ్ర‌తికున్న రోజుల్లో ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ అండ్ ఆదిశేష‌గిరిరావులు ఆయ‌న వెంట న‌డిచారు. 2014 ఎన్నిక‌ల్లో గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ త‌ర‌ఫున పోటీ చేయ‌కుండా ఉండి ఉంటే.. ఘ‌ట్ట‌మ‌నేని వారి మ‌ద్ద‌తు జ‌గ‌న్‌కే ఉండేది. అయినా కూడా ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం జ‌గ‌న్ ప‌ట్ల విధేయ‌త‌గానే ఉంది. తాజాగా జ‌గ‌న్‌కి ఆదిశేష‌గిరిరావు భారీ స్థాయిలో సాయం చేస్తున్నార‌ని వార్త వ‌చ్చింది. రాష్ట్ర బైఫ‌ర్ కేష‌న్ […]

వైసీపీలో బొత్సా రేటింగ్ పెరిగిందా..?

బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌. పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని నేత‌. కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ 2గా సాగిన ఉత్త‌రాంధ్ర నాయ‌కుడు. విభ‌జ‌న‌తో కునాల్లిన కాంగ్రెస్‌ను వ‌దిలేసి వ‌చ్చి.. వైఎస్ త‌న‌యుడు పెట్టిన వైసీపీలో చేరారు. మొద‌ట్లో కొంత భిడియంతో మీడియా ముందుకు వ‌చ్చేందుకు తాత్సారం చేసినా.. త‌ర్వాత త‌ర్వాత వైసీపీ అధికార ప్ర‌తినిధి స్థాయిలో మాట్లాడ‌డం ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కొడుకు లోకేష్‌ల‌పైనా వారి వ్యాపారం హెరిటేజ్‌పైనా ఆయ‌న విమ‌ర్శ‌ల బాణాలు సంధించారు కూడా. […]

వైసీపీలో చేరేందుకు ఆ టీడీపీ ఎమ్మెల్యే రంగం సిద్ధం!

ఏపీ మాజీ మంత్రి తీరు టీడీపీ నేత‌ల‌కు అంతుచిక్క‌డం లేదు. ఒక‌ప‌క్క టీడీలోనే కొన‌సాగుతూ.. మ‌రోప‌క్క ప్రతిప‌క్ష నేత‌ల‌తో `ట‌చ్‌`లో ఉంటూ క‌న్ఫ్యూజ్ చేస్తున్నార‌ట‌. అయితే ఆయ‌న మాత్రం ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే ముంద‌కు వెళుతున్న‌ట్లు సమాచారం. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రావెల కిషోర్‌బాబు మంత్రి ప‌ద‌వి ఊడ‌బీకేసిన విష‌యం తెలిసిందే! ప్ర‌స్తుతం ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్టు ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌నే స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఉన్నాయి. వీటిని ప‌సిగ‌ట్టిన ఆయ‌న‌.. ఇక వైసీపీలో చేరేందుకు అన్ని అస్త్రాలు […]

బాబు స‌ర్కారుకి జ‌గ‌న్ మ‌ద్ద‌తు..?

ఏపీలో విప‌క్షంగా వ్య‌వ‌హ‌రించి, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాల్సిన వైసీపీ నేత జ‌గ‌న్‌.. ఇప్పుడు కొన్ని రోజులుగా అంటే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక జ‌రిగిన త‌ర్వాత నుంచి జ‌గ‌న్ కంఠం మూగ‌పోయింది. ఏపీలో ప్ర‌జ‌లు ఉన్నార‌ని, వారు ప్ర‌స్తుతం వివిధ స‌మస్య‌ల్లో చిక్కుకుపోయార‌ని కూడా ఆయ‌న గుర్తించ‌లేక‌పోతున్నారు. ముఖ్యంగా గ‌డిచిన వారంలో రాష్ట్రం రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఎదుర్కొంది. తూర్పుగోదావ‌రి జిల్లా చాప‌రాయిలో మ‌ర‌ణాలు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితుల బ‌హిష్క‌ర‌ణ‌. ఈ రెండు సంఘ‌ట‌న‌లు పెద్ద ఎత్తున […]

టీడీపీకి మ‌రోసారి షాక్ ఇచ్చిన మోదీ

మిత్ర‌ప‌క్షం మాట‌లు గాలిలో క‌లుస్తున్నాయి. మిత్ర ధ‌ర్మానికి బీట‌లు వారేలా ఉన్నాయంటూ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది. అటు ఢిల్లీలోని బీజేపీకి ఇటు ఏపీలోకి వైసీపీకి మ‌ధ్య బంధం బ‌లోపేతం అవుతోంది. క‌మ‌లం చెంత‌కు ఫ్యాన్ క్ర‌మ‌క్రమంగా ద‌గ్గ‌ర‌వుతోంది. ప్ర‌ధాని మోదీ, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ క‌ల‌యిత‌తో బీజం ప‌డిన స్నేహ బంధం.. రాష్ట్రప‌తి ఎన్నిక నేప‌థ్యంలో మ‌రింత చిగురించింది. రాష్ట్రప‌తి అభ్య‌ర్థుల నామినేష‌న్ ప్ర‌క్రియ‌కు వైసీపీకి కూడా ఆహ్మానం అంద‌డం.. ఏపీలో మ‌రోసారి […]