వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కమ్మ వర్గానికి చెందిన ఎంపీని పార్టీ అధినేత.. సీఎం జగన్ పక్కన పెట్టేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆయనే నరసరావుపేట ఎంపీ.. లావు శ్రీకృష్ణ దేవరాయులు. యువ నాయకుడిగా.. విద్యావేత్తగా మంచి పేరున్న లావు.. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. తొలిసారి పోటీచేసిన ఆయన భారీ మెజారిటీ కూడా నమోదు చేశారు. అయితే.. ఆయన అనతి కాలంలో నే పార్టీ నేతలకు దూరమయ్యారనే వాదన […]